బంజారాహిల్స్ రోడ్ న 12 కారు భీభత్సం సృష్టించింది. కారు అదుపుతప్పి ద్విచక్ర వాహనాల పైకి దూసుపోయిన కారు. ఈ ప్రమాదంలో పలువురు వాహనదారులు గాయపడ్డారు.

కాగా మాసబ్ ట్యాంక్ నుండి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు వెళ్తున్న మారుతి ఈకో వ్యాన్ అదుపు తప్పి ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాల పైకి దూసుకు పోవడంతో కింద పడిపోయారు వాహనా దారులు. ఆనంతరం స్థానికులు కార్ నడుపురుతున్న డ్రైవర్ ను పట్టుకుని దేహశుద్ధి చేశారు.. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డావారిని స్థానికులు హాస్పిటల్ కు తరలించారు. కేస్ నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


































