Tag Archives: director

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

Konda – Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ అలియాస్ ఆర్జీవీ పేరు తెలియని వారుండరు. కాంట్రవర్సీలు ఎక్కడ ఉంటే అక్కడే ఇతడు ఉంటాడు. కాంట్రవర్సీలను కావాలనే స్పష్టించుకుంటాడు. వర్మ చేసే పోస్ట్స్, వీడియోస్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. మొట్టమొదటిసారిగా టాలీవుడ్ కు నాగార్జున హీరోగా శివ సినిమా తీసి.. మంచి విజయం సాధించాడు.

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

ఆ తర్వాత ఇదే సినిమాను హిందీలో రిమేక్ చేసి.. అక్కడ కూడా పరిచయం అయ్యాడు. ఇలా తెలుగు హిందీ భాషల్లో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన ఆర్జీవీ పలు వివాదాస్పద చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకులు ఆశ్చర్య పోయేలా చేస్తున్నారు.

Konda – Ram Gopal Varma: ‘కొండా’ చిత్ర ముగింపు వేడుకలో వర్మ రచ్చ రచ్చ..! నక్సలైట్ గా మారిన వర్మ..!

నిజ జీవిత కథలతో రక్త చరిత్ర, వీరప్పన్, వంగవీటి, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి మూవీస్ తెరకెక్కించిన ఆర్ జివి ఇప్పుడు రాజకీయ నాయకుడు కొండా మురళి జీవిత చరిత్ర ఆధారంగా “కొండా”మూవీని తెరకెక్కిస్తున్నారు. కొన్ని రోజుల కిందట ఈ సినిమా షూటింగ్ వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం వచనగిరిలో ప్రారంభమైన విషయం తెలిసిందే.

సినిమాను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించారు:

ఈ సినిమాను అడ్డుకునేందుకు ఎందరో ప్రయత్నించారు. దీనిలో భాగంగానే మధ్యలో ఒకటి రెండు సార్లు షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. చివరకు ఈ సినిమా షూటింగ్ ను విజయవంతంగా పూర్తి చేశారు. హనుమకొండలో ఆఖరి షెడ్యుల్ పూర్తైన తర్వాత చిత్రయూనిట్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి కొండ దంపతులు కూడా పాల్గొన్నారు. అయితే ఈ పార్టీలో రామ్ గోపాల్ వర్మ నక్సలైట్ గా కనిపించి సందడి చేశారు. నక్సలైట్ గెటప్‏లో ఉండి..తల్వార్ చేతపట్టి కేక్‍ను నరికేస్తూ హల్చల్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అదిత్ అరుణ్, ఇర్రా మోర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

Shyam Singha Roy: కొత్తగా వస్తున్న యువదర్శకుల నుంచి సీనియర్ దర్శకుల దాకా పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా అయినా చేయాలని కోరుకుంటారు. పవన్ తో హిట్ కొడితే తమ రేంజ్.. మార్కెట్ కూడా పెరుగుతుందని భావిస్తుంటారు. అలాంటి డైరెక్టర్ల జాబితాలో ప్రస్తుతం శ్యాంసింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కూడా చేరారు. 

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరస పెట్టి సినిమాలు చేస్తున్నారు. చాలా రోజుల గ్యాప్ తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన వకీల్ సాబ్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్లను కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్.. రానా కాంబినేషన్ లో వచ్చిన ‘భీమ్లా నాయక్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.

Shyam Singha Roy: శ్యాంసింగరాయ్ సీక్వెల్ ను పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్న.. యంగ్ డైరెక్టర్..!

మళయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషీయుమ్ సినిమాకు రీమేక్ గా భీమ్లానాయక్ తెరకెక్కింది. దీని తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘హరిహర వీరమల్లు’లో పవన్ నటిస్తున్నారు. క్రిష్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా సినిమాగా హరిహర వీరమల్లు తెరకెక్కుతోంది. ఇలా చూస్తే దాదాపు 2023 వరకు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఏ సినిమా ఒప్పుకున్నా.. ఆ తరువాతే ఉండనుంది.

మనసులో మాట బయటపెట్టిన యంగ్ డైరెక్టర్:

టాక్సీవాలా, శ్యాంసింగరాయ్ తో వరస హిట్లు అందుకున్న డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తన మనసులో మాట బయటపెట్టాడు. శ్యాంసింగరాయ్ ఇచ్చిన హిట్ కిక్ లో రాహుల్ సాంకృత్యాన్ ఉన్నారు. అయితే తాను శ్యాంసింగరాయ్ సీక్వెల్ మూవీని పవన్ కళ్యాణ్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. సాధారణంగా ఓ హీరో నటించిన సినిమా సీక్వెల్ కు మరో హీరో నటించడానికి ఇష్టపడరు. అయితే రాహుల్ సాంకృత్యాన్ మాత్రం తన శ్యాంసింగరాయ్ సీక్వెల్ సినిమాను పవన్ తో తీయాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. శ్యాంసింగరాయ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా తన కోరికను బయటపెట్టాడు. అయితే ఈ యంగ్ డైరెక్టర్ కోరికపై పవన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాన్ సినిమా వస్తుందటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. తెలుగులో ఏ హీరోకు లేని పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ పవన్ కళ్యాణ్ సొంతం. ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందో అని ఆయన ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ కూడా ఎదురుచూస్తుంటారు.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

తాజాగా ఆయన చేస్తున్న భీమ్లా నాయక్ సినిమా కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వేయిట్ చేస్తున్నారు. జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమా, శివరాత్రికి వాయిదా పడింది. దీంతో పాటు చారిత్రక నేపథ్యం ఉన్న హరిహర వీరమల్లు సినిమా సెట్స్ పై ఉంది. ఈసినిమాకు టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్యాన్ ఇండియా లెవల్లో ఈసినిమా రూపొందుతోంది.

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ క్రిస్మస్ కానుక..ఆ దర్శకుడిపై అభిమానాన్ని చాటుకున్న పవర్ స్టార్..!

తాజాగా వకీల్ సాబ్ సినిమా డైరెక్టర్ వేణు శ్రీరామ్ కు గిఫ్ట్ పంపించారు పవన్ కళ్యాణ్. సినిమాల్లో కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న తరువాత వకీల్ సాబ్ సినిమా చేశారు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ పింక్ సినిమాకు రిమేక్ గా వకీల్ సాబ్ రూపొందింది. ముగ్గురు అమాయకపు యువతులను కేసుల నుంచి కాపాడే లాయర్ పాత్రలో పవన్ కళ్యాణ్ అదరగొట్టారు. తెలుగు సినిమా కోసం కొన్ని మార్పులు చేసిన వేణు శ్రీరాం సూపర్ డూపర్ హిట్ కొట్టారు.

వేణు శ్రీరామ్ కు గిప్టు..

తాజాగా పవన్ క్రిస్మస్ కానుకగా వేణు శ్రీరామ్ కు గిప్టు పంపించడంతో ఆయన తెగ సంతోష పడుతున్నారు. ఆయన భార్య గాయత్రి పవన్ ఏమేం గిప్ట్ బాక్స్ ను ఓపెన్ చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో తెగ వైరల్ అవుతోంది. ఓమై ఫ్రెండ్ తో దర్శకుడిగా పరిచయమైన వేణు శ్రీరాంకు తొలి సినిమా పెద్దగా సక్సెస్ ఇవ్వలేదు. తరువాత ఎంసీఏతో భారీ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంతో బన్నీ ఐకాన్ మూవీ చేయాల్సి ఉంది. మళ్లీ పవన్- వేణు శ్రీరాం కాంబినేషన్లో మరేదైనా సినిమా వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ.. పేరు వినగానే ఎక్కువగా అర్జున్ రెడ్డి సినిమా మాత్రమే గుర్తుకు వస్తుంది. అంతలా అతడికి ఈ సినిమా ప్లస్ అయింది. అర్జున్ రెడ్డి కంటే ముందు అతడు ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేశాడు.

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

2016లో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాలో హీరోగా అతడు మెప్పించాడు. దీనిని తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతోనే అతడికి అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ ప్రాజెక్ట్ వచ్చింది.
తర్వాత అతడు గీతాగోవిందంతో క్లాస్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ప్యాన్ ఇండియా లెవల్లో పేరు తెచ్చుకునేందుకు ‘లైగర్’ సినిమాలో బిజీగా ఉన్నారు.

Vijay Devarakonda: సుకుమార్ కోసం ఏడాది ఆగాల్సిందేనా..ఈ లోపు మరో ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

ఈ సినిమాను పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. మొదటిసారిగా దీనిని ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక విజయ్ దేవరకొండ ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్వకత్వంలోనే అనేది తెలిసిందే. కానీ ఆ డేట్స్ ఫిక్స్ కానట్టే ఉన్నాయి. ఎందుకంటే.. సుకుమార్ తదుపరి ప్రాజెక్ట్ పుష్పది రూల్ ఫిబ్రవరిలో షూటింగ్ మొదలు కానుంది. ఈ సినిమా పూర్తి కావడానికి 10 నెలలకు పైగా సమయం తీసుకోనున్నట్లు సమాచారం.

వెయిట్ చేయడం విజయ్ కు సవాలే.. అందుకే మరో సినిమా..

అయితే లైగర్ సినిమా విడుదల తర్వాత విజయ్ దేవరకొండ.. మొదటగా సుకుమార్ తో అనుకున్నా.. ఈ లోపు మరో ప్రాజెక్ట్ పూర్తి చేసి.. తర్వాత సుకుమార్ తో జతకట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
పుష్ప సినిమా మొత్తం అయిపోయే సరికి ఏడాది పడుతుంది. ఇంత వరకు వెయిట్ చేయడం అంటే విజయ్ దేవరకొండకు సవాలే.. అందుకే మరో సినిమాకు ఓకె చెప్పేయనున్నట్లు టాక్. త్వరలేనే దీనికి సంబంధించి అధికారికంగా కూడా తెలియజేయనున్నారు. అది ఎవరి దర్శకత్వంలో అనేది మాత్రం తెలియదు.

Ram Gopal Varma: పుష్ప సినిమా హిందీ కలెక్షన్లపై వర్మ ట్వీట్..! వైరల్ అవుతున్న సెటైరికల్ ట్వీట్..!

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. కాంట్రవర్సీకా బాప్ అంటారు ఈయనను. ఎందుకంటే.. ఈ డైరెక్టర్ ఏం చేసినా సంచలనమే. సమకాలీన అంశాల ఆధారంగా సినిమాలు తీస్తూ క్యాష్ చేసుకుంటారు. నేరాలు, ఘోరాలు, శృంగారం, రాజకీయాలు… ఇటీవల వీటిపైనే ఎక్కువ మూవీలు తీస్తుంటారు ఆర్జీవీ.

Ram Gopal Varma: పుష్ప సినిమా హిందీ కలెక్షన్లపై వర్మ ట్వీట్..! వైరల్ అవుతున్న సెటైరికల్ ట్వీట్..!

కేవలం సినిమాలే కాదు.. అప్పుడప్పుడు సామాజిక అంశాలు, రాజకీయాలపైనా తన దైన శైలిలో స్పందిస్తుంటారు ఆర్జీవీ. తాజాగా ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతడు పుష్ప సినిమాకు సంబంధించి ఆ ట్వీట్ చేశాడు. ఇటీవల పుష్ప సినిమా విడుదలై అన్ని భాషల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Disney+ Hotstar: డిస్నీ+హాట్ స్టార్ యూజర్లలకు గుడ్ న్యూస్.. కొత్త ఆఫర్ అందుబాటులోకి..!

ముఖ్యంగా హిందీలో ఎప్పుడూ లేనంతగా.. విపరీతంగా దూసుకుపోతోంది. బన్నీ చిత్రాలు హిందీలో డబ్ కావడంతో.. అక్కడ అతడికి ఫ్యాన్స్ పెరిగారు. దీనికి క్యాష్ చేసుకొని బన్నీ మొదటి సారిగా పాన్ ఇండియా లెవల్లో సినిమాను ప్లాన్ చేసి.. మొదటి పార్ట్ ను విడదల చేశారు. అనుకున్నట్లుగానే మంచి విజయం సాధించింది. ఇక హిందీలో మంచి విజయం సాధించడంతో..దీనిపై వర్మ ట్వీట్ చేశాడు.

Ram Gopal Varma: పుష్ప సినిమా హిందీ కలెక్షన్లపై వర్మ ట్వీట్..! వైరల్ అవుతున్న సెటైరికల్ ట్వీట్..!

బాలీవుడ్.. హాలీవుడ్ వెంట పడుతుంటే.. టాలీవుడ్ మాత్రం.. బాలీవుడ్ వెంట పడుతోంది అంటూ ట్వీట్ చేశాడు. వివరంగా చెప్పాలంటే.. స్పైడర్‌మాన్, పుష్ప హ్యాష్ ట్యాగ్స్ పెడుతూ.. హాలీవుడ్ వెనుక పరుగెడుతున్న బాలీవుడ్‌ని, టాలీవుడ్ వెంటాడుతోందని అర్థం వచ్చేలా మెసేజ్ ఇచ్చారు. దీంతో ఈ ట్వీట్‌పై నెటిజన్లు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతూ మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇక హిందీలో పుష్ప సినిమాతో పాటు.. కలెక్షన్లు కురిపిస్తున్న మరో సినిమా హాలీవుడ్ సినిమా స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ . ఇది కూడా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

Pushpa-Sukumar: సోషల్ మీడియాలో సుకుమార్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు..కారణం ఏంటంటే..!

Pushpa-Sukumar: ఇటీవల ప్రపంచవ్యాప్తంగా విడుదలై వసూళ్లలో సునామి స్పష్టిస్తున్న చిత్రం ‘పుష్ప: ది రైజ్. సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఈ సినిమా మూడోది. ప్రస్తుతం ఈ సినిమా పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది. విడుదలైన ప్రతీ రాష్ట్రంలో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.

Pushpa-Sukumar: సోషల్ మీడియాలో సుకుమార్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు..కారణం ఏంటంటే..!

ప్రస్తుతం చిత్ర బృందం పుష్ప: ది రూల్ పార్ట్ 2 కోసం సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ పార్ట్ కొద్దిగా పూర్తి అయింది.. ఇక రెగ్యూలర్ షూటింగ్ ను ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే కొన్ని భాగాలను చిత్రీకరించారట.. అయితే వాటిన మళ్లీ రీ క్రియేషన్ చేస్తామని కూడా సుకుమార్ తెలిపాడు.

Rajinikanth: రజనీకాంత్ తదుపరి చిత్రం ఇదే..28 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఇలా..!

2021 డిసెంబర్ 17న మొదటి పార్ట్ ఎలా అయితే విడుదల చేశామో.. సెకండ్ పార్ట్ కూడా వచ్చే ఏడాది డిసెంబర్ 16న విడుదల చేస్తామని చెప్పాడు. ఇదిలా ఉండగా.. విడుదలైన తర్వత రోజు నుంచి ఈ సినిమా కథను ఓ జర్నలిస్టు దగ్గర కాపీ కొట్టారనే ఆరోపణలు వచ్చాయి. తర్వాత మళ్లీ ఈ కథ మొత్తం ఓ వెబ్ సిరీస్ నుంచి కాపీ కొట్టారనే వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. నెట్‌ఫ్లిక్స్‌కు చెందిన ప్రముఖ వెబ్ సిరీస్ ‘నార్కోస్’ కథ ఆధారంగా ‘పుష్ప’ను రూపొందించాడంటూ తమదైన శైలిలో నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు.

Pushpa-Sukumar: సోషల్ మీడియాలో సుకుమార్ ను ఏకిపారేస్తున్న నెటిజన్లు..కారణం ఏంటంటే..!

నార్కోస్ వెబ్ సిరీస్ డ్రగ్స్ మాఫియా ఆధారంగా తెరకెక్కగా.. ఇందులో డ్రగ్స్ ప్లేస్ లో ఎర్రచందనం చూపించారని ఆరోపిస్తున్నారు. ఇక పుష్ప సినిమాలో మొదటి భాగంలో మెయిన్ విలన్లుగా వ్యవహరించిన కొండారెడ్డి బ్రదర్స్ కూడా.. వెబ్ సిరీస్ లో ఆధారంగానే తీసుకున్నారన్నారు. బన్నీది తొలి ప్యాన్ ఇండియా సినిమాను ఇలా కాపీ కొట్టడం ఏంటని.. సుకుమార్ ను ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక దీనిపై సుక్కు భాయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

VV Vinayak : ఈ సినిమాలో అతడు నటిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యా.. వివి వినాయక్!

వెంప కాశీ పుట్టినరోజు సందర్భంగా పంచనామా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్‌ను హార్దిక్ క్రియేషన్ చిత్ర యూనిట్ మాస్ డైరెక్టర్ వివి వినాయక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంప కాశీ గురించి వివి వినాయక్ మాట్లాడుతూ.. తాను ఎన్నోసార్లు సినిమాల్లో నటించమని అడిగానని.. కానీ అతడు చేయలేదని.. అలాంటిది ఈ వ్యక్తి పంచనామా అనే సినిమాలో చేశాడని విని షాక్ అయ్యానన్నారు వివి వినాయక్.

VV Vinayak : ఈ సినిమాలో అతడు నటిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యా.. వివి వినాయక్!

అసలు ఈ సినిమా ఎందుకు చెయ్యవలిసి వచ్చింది. క్యారెక్టర్ ఏంటి.. ఆ డైరెక్టర్ చెప్పిన విధానం ఏంటి.. ఎలా ఒప్పించారని చాలా ఆశ్చర్యం అనిపించిందన్నారు. కనుక ఆ క్యారెక్టర్ విన్న తరువాత అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలని కోరుకుంటూ.. డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడుకి నా మనస్పూర్తిగా దీవెనలు తెలుపుతున్నాను అని అన్నారు. ఫస్ట్ లుక్ లోనే పోస్టర్ పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందని… సినిమాని ఎంత బాగా కసిగా తీశారో పోస్టర్ లోనే చెబుతోందన్నారు. పంచనామ చిత్ర యూనిట్ సభ్యులందరికీ నా అభినందనలు అంటూ చెప్పాడు వివి వినాయక్.

VV Vinayak : ఈ సినిమాలో అతడు నటిస్తున్నాడని తెలిసి షాక్ అయ్యా.. వివి వినాయక్!

పంచనామ చిత్ర డైరెక్టర్ సిగటాపు రమేష్ నాయుడు మాట్లాడుతూ.. వి.వి వినాయక్ గారు చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన చేతులు మీదగా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ లాంచ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఆయనని నేను బ్రహ్మ అని పిలుచుకుంటాను. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ లో వి.వి వినాయక్ గారు ఒకరు. ఆయన ఇచ్చిన దీవెనలు నాలో మరింత పాజిటివ్ ఎనర్జీని నింపాయి. వి.వి వినాయక్ గారికి నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు.

త్రిపుర నిమ్మగడ్డ, వెంప కాశీ, సంజీవ జాదవ్‌, ముక్కు అవినాష్‌ ఈ సినిమాల ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సిగటాపు రమేష్‌ నాయుడు దర్శకత్వం వహిస్తుండగా.. గద్దె శివకృష్ణ, వెలగ రాము ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈసినిమాకు ఛాయా గ్రహణం జి. పవన్ ఉండగా.. సంగీత దర్శకుడిగా.. ప్రదీప్ చంద్ర చేస్తున్నాడు.

సినిమాలో ఛాన్స్ ఇస్తానని బెడ్ పై లాగాడు.. టాలీవుడ్ దర్శకుడిపై యాంకర్ వర్శిణి సంచలన వ్యాఖ్యలు..!

బుల్లితెరపై పరిచయం అక్కర్లేని పేరు యాంకర్ వర్షిణి. ఈమె తన అందాలను ఆరోబోస్తూ.. తిరుగులేని హాట్ యాంక‌ర్‌గా పేరు తెచ్చుకుంది. ఈమె ఈటీవీలో ప్రసారం అవుతున్న రియాల్టీ డ్యాన్స్ షో ఢీ తో బాగా పాపుల‌ర్ అయ్యింది. ఈ షోలో ర‌ష్మీతో క‌లిసి వ‌ర్షిణి చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు.

ఈ షోకు మ‌రింత గ్లామ‌ర్ డోస్ తీసుకు రావ‌డంలో వ‌ర్షిణి బాగా హెల్ఫ్ అయ్యింది. ఈమె ఢీలో హైప‌ర్ ఆదికి జోడీగా వ‌ర్షిణి ఎంతో సంద‌డి చేసింది. అయితే ఈ షోలో ఆమె కొన్ని కారణా వల్ల గత కొంత కాలం నుంచి కనిపించలేదు. ఆమె ప్లేస్ లో దీపికా పిల్లిని తీసుకున్నారు. ఇక ఆ త‌ర్వాత ఢీ షో నుంచి త‌ప్పుకున్న ఆమె మా టీవీలో ప్ర‌సారం అయ్యే ‘కామెడీ స్టార్స్‌’లో యాంక‌ర్‌గా కొన్ని రోజులు సంద‌డి చేసింది. ఆ తర్వాత ఈ షో నుంచి కూడా మయామైంది.

చాలామంది బిగ్ బాస్ కోసం.. ఈ షో వదులుకున్నారని అన్నారు. కానీ చివరకు చూస్తే ఆమె బిగ్ బాస్ లో కనిపించలేదు. వ‌ర్షిణి బుల్లితెర‌పై మాత్ర‌మే కాకుండా వెండితెర‌పై కూడా కొన్ని సినిమాల్లో న‌టించింది. ఇక వ‌ర్షిణి ఈ స్థాయికి రావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డింది అట‌. ఈ విష‌యాన్ని ఆమె ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పింది. వర్షిణి బుల్లితెర‌కు రావాల‌ని ఏనాడు అనుకోలేద‌ని.. అయితే తాను మోడ‌లింగ్ చేసేట‌ప్పుడు అవ‌కాశాలే త‌న వెంట ప‌డ్డాయ‌ని ఆమె చెప్పుకొచ్చాడరు.

ఈ జర్నీలో తాను ఎన్నో అవమానాలకు గురి అయ్యానన్నారు. టాలీవుడ్‌కు చెందిన ఓ డైరెక్ట‌ర్ ఓ సినిమాలో ఛాన్స్ ఇస్తాన‌ని చెప్పార‌ని.. అగ్రిమెంట్ పై సంతకం చేయడానికి తనను ఇంటికి రమ్మని కోరాడాని.. తాను అలాగే ఇంటికి వెళ్లానని చెప్పింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ డైరెక్టర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించాలని.. ఇష్టం వచ్చిన దగ్గర తాకే ప్రయత్నం చేస్తూ.. చేయి పట్టుకొని తనను బెడ్ పై లాగేందుకు ప్రయత్నించాడని.. కానీ తాను అతడి చెంప చెల్లుమనిపించి అక్కడ నుంచి బయటకు వచ్చానని చెప్పుకొచ్చారు. అయితే ఆ డైరెక్ట‌ర్ పేరు మాత్రం ఆమె చెప్ప‌కపోవడం గమనార్హం.

‘ఆర్ఆర్ఆర్ విడుదలైంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన డైరెక్టర్ రాజమౌళి..!

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ జనవరి 7న గ్రాండ్ రిలీజ్ కు సిద్ధం చేసేందుకు సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి ప్రమోషన్ పనులు కూడా మొదలయ్యాయి. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీలో కూడా విడుదల కానుంది. ఈ నెల 19న ముంబైలో హిందీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరగనుందని RRR మేకర్స్ అధికారికంగా ధృవీకరించారు.

ఈ వేడుకకు సల్మాన్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని కూడా వార్తలు వస్తున్నాయి. త్వరలో తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ప్రస్తుతం తన తాజా యాక్షన్ చిత్రం యాంటిమ్: ది ఫైనల్ ట్రూత్ విజయంతో దూసుకుపోతున్న బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్, ఇటీవలి కాలంలో తారా సుతారియా , అహన్ శెట్టి నటించిన రొమాంటిక్ డ్రామా తడప్ ప్రదర్శనకు కూడా హాజరయ్యారు.

సల్మాన్ ఖాన్‌తో పాటు, పలువురు ఇతర అగ్ర నటులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని భావిస్తున్నారు. దీని గురించి అధికారిక ధృవీకరణ మాత్రం రాలేదు. ఇదిలా ఉండగా.. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలైందని చెప్పాడు. ఈ షాకింగ్ కామెంట్స్ రాజమౌళి ఎక్కడ చెప్పాడో తెలుసా.. బిగ్ బాస్ ఫైనల్ వేదికపైన. ఈ రోజు బిగ్ బాస్ ఫైనల్ జరగనున్న విషయం తెలిసిందే.

దీనిలో ఈ వేదికపై చాలామంది నటులు తన డ్యాన్స్ లతో ఇరగదీశారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి కూడా హాజరయ్యారు. అతడు హౌస్ మేట్స్ తో మాట్లాడుతూ.. మీరు ఈ 100 రోజులు చాలా మిస్ అయ్యారు అనగా ట్రిపుల్ ఆర్ కూడా మిస్ అయ్యాము సార్ అంటూ హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ అన్నారు. ట్రిపుల్ ఆర్ కూడా రిలీజ్ అయిపోయింది అంటూ సరదా కామెంట్ చేశారు. దాంతో హౌస్ మెంట్స్ నిజమే అనుకుని షాక్ అయ్యారు. ఇటు నాగార్జున కూడా షాక్ అయ్యి రాజమౌళి వైపు చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో వీడియో వైరల్ గా మారింది.

రాజమౌళికి, కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు మధ్య దూరం పెరగడానికి కారణం అదేనా..?

ఒక్క తెలుగులోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రాజమౌళి. అతడిని తెలిసిన వాళ్లు చాలామంది జక్కన్న అని పిలుస్తుంటారు. కారణం ఏంటంటే.. అతడు ఏ సినిమాకైతే దర్శకత్వం వహిస్తుంటాడో .. ఆ సినిమాను శిల్పంలాగా చెక్కి.. ప్రేక్షకుల ముందు ఉంచుతాడు. అందుకనే చాలామంది జక్కన్న అని పిలుస్తుంటారు.

ఇలా అతడు ఏ సినిమా పట్టినా మినిమం హిట్ గ్యారెంటీ అనే నమ్మకాన్ని కలిగించాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో ఎంతో మంది హీరోలు.. హరోయిన్లు స్టార్లుగా ఎదిగారు. అంతే కాదు.. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా చేసిన వాళ్లు కూడా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఇక సీనియర్ హీరో.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి చెప్పాలంటే.. కొన్ని వందల సినిమాలు చేసి.. తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

అటు విలన్ గా.. ఇటు హీరోగా ఏ పాత్ర ఇచ్చినా ఇమిడిపోయి నటించే వ్కకతిగా మోహన్ బాబుకు మంచి పేరు ఉంది. అంతే కాదు.. ప్రస్తుతం తన వారసులను కూడా రంగంలోకి దింపి.. సినీ పరిశ్రమను ఏలుతున్నాడనే చెప్పాలి. ఇటీవల అతడి పెద్ద కుమారుడు మంచు విష్ణు మా అధ్యక్షుడిగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే మోహన్ బాబుకు.. రాజమౌళికి మధ్య స్నేహభావం చాలావరకు ఉంది. ఎందుకంటే.. యమదొంగ సినిమాలో యముడి క్యారెక్టర్ చేసినప్పుడు రాజమౌళితో అతడు ఇంట్రాక్ట్ అయ్యాడు.

అయితే చత్రపతి, సింహాద్రి, యమదొంగ వంటి సినిమాలు తీస్తున్న సమయంలో మోహన్ బాబు.. రాజమౌళిని ఇలా అడిగాడట.. మంచు విష్ణుతో ఒక సినిమా తీయాలని అడగండంతో.. మంచి కథ దొరికితే కచ్చితంగా తీస్తానని హామీ ఇచ్చాడట. దాంతో పాటే.. ఏ కథ పడితే ఆ కథకు తాను సినిమాలు చేయలేను అని అంటే.. మోహన్ బాబు కాస్త ఫీల్ అయ్యాడని.. అందుకే రాజమౌళికి.. మోహన్ బాబుకు మధ్య దూరం పెరిగిందని సమాచారం.