Tag Archives: father

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

Actress Anthea Maali: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే సామెత మనకు తెలిసిందే. ఈ సామెత ప్రస్తుత కాలంలో ఉన్న హీరోయిన్లకు కరెక్టుగా సరిపోతుంది. హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఏమాత్రం క్లిక్ అయిన భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున డబ్బును పోగు చేసుకుంటున్నారు. తరువాత సినిమా అవకాశాలు లేకపోయినా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకూడదన్న భావనతో ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

అయితే ఇలా భవిష్యత్తు పై అవగాహన లేకుండా ఎంతో మంది పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి చివరికి ఉన్న డబ్బులు అన్నింటిని ఖర్చు చేసుకొని దీన స్థితిలో మరణించిన ఎంతోమంది నటీనటులు ఇండస్ట్రీలో ఉన్నారు. అచ్చం ఇలాంటి కోవకు చెందిన వారే ప్రముఖ ఫోటోగ్రాఫర్ జగదీష్ మాలి. జనవరి 18, 1954 లో జన్మించిన ఈయన భారత దేశ వ్యాప్తంగా ఫోటోగ్రాఫర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Actress Anthea Maali: హీరోయిన్ కోసం ఆస్తులన్నీ పోగొట్టుకున్న తండ్రి… చివరికి దీన స్థితిలో మరణం.. ఆ హీరోయిన్ ఎవరంటే?

ఈ విధంగా ఫోటోగ్రాఫర్ గా మంచి గుర్తింపు పొందిన జగదీష్ మాలి భారీ మొత్తంలోనే ఆస్తులను పోగు చేశారు. ఇలా ఆస్తిపాస్తులను కూడబెట్టిన ఈయన తన కూతురు అంత్ర మాలిని హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఈమె తెలుగు హిందీ సినిమాలలో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.

ఇలా తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ పెద్దఎత్తున ప్రమోషన్ చేయటం కోసం జగదీష్ మాలి తన ఆస్తులన్ని ఖర్చు చేశారు.ఇలా కూతురి కోసం సంపాదించిన ఆస్తుల మొత్తం ఖర్చు చేసి చివరికి అనారోగ్యం పాలై హాస్పిటల్లో దీన స్థితిలో ఉన్నారు. ఇలా దీనస్థితిలో బతుకుతున్న ఈయనకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆర్థిక సహాయం చేశారు.

సర్వస్వం పోగొట్టుకున్న తండ్రి..

ఇలా ఆర్థిక సహాయం చేసినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించారు. కూతురి కోసం తన సర్వస్వం పోగొట్టుకున్న జగదీష్ చివరి రోజులలో తన కూతురు అంత్ర మాలి ప‌ట్టించుకోలేద‌న్న ప్రచారం జరిగింది. ఇలా కూతురి కోసం సర్వస్వం పోగొట్టుకున్న ఆ తండ్రి చివరికి దీన స్థితిలో మరణించారు.

Serial Actress Aishwarya: నేను కడుపులో ఉండగానే నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నీటిపర్యంతమైన సీరియల్ నటి ఐశ్వర్య!

Serial Actress Aishwarya: ప్రతిరోజు బుల్లి తెరపై మనల్ని ఎంతో సందడి చేసే ఎంతోమంది నటీనటుల జీవితాలు మనం అనుకున్నంత సంతోషంగా ఏమి కనిపించవు. పైకి నవ్వుతూ కనిపించినా… ఆ నవ్వు వెనుక ఎన్నో బాధలు, కన్నీటి కష్టాలు ఉంటాయి.ఇలా ఎంతో మంది నటీనటుల జీవితాలలో ఇలాంటి కన్నీటి గాథలు ఎన్నో ఉన్నాయి.

Serial Actress Aishwarya: నేను కడుపులో ఉండగానే నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నీటిపర్యంతమైన సీరియల్ నటి ఐశ్వర్య!

తాజాగా స్టార్ మాలో ప్రసారమయ్యే స్టార్ మా పరివార్ కార్యక్రమంలో భాగంగా కస్తూరి సీరియల్ టీమ్ అలాగే కేరాఫ్ అనసూయ సీరియల్ టీమ్ పాల్గొన్నారు. ఇక కార్యక్రమంలో భాగంగా కేరాఫ్ అనసూయ ఫేమ్ శివాని చిన్నప్పటి నుంచి తన తండ్రి ప్రేమను నోచుకోలేక పోయాయని నా తండ్రి మరణించిన వార్త తెలుసుకొని రాత్రంతా జర్నీ చేసి ఉదయం అక్కడికి చేరుకునేలోపు అన్ని కార్యక్రమాలు పూర్తి అయ్యాయని కన్నీళ్లు పెట్టుకుంది.

Serial Actress Aishwarya: నేను కడుపులో ఉండగానే నాన్న అమ్మను వదిలేసి వెళ్ళిపోయాడు. కన్నీటిపర్యంతమైన సీరియల్ నటి ఐశ్వర్య!

అదేవిధంగా కస్తూరి ఫేమ్ ఐశ్వర్య కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇక తన విషయం గురించి మాట్లాడుతూ నేను కడుపులో ఉన్నప్పుడే మా నాన్న మా అమ్మని మోసం చేసి తనని వదిలి వెళ్ళాడని ఈ సందర్భంగా కస్తూరి తెలుపుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

పెళ్లి చేసుకుని మోసం చేయొద్దు….

చిన్నప్పటి నుంచి అమ్మ ఒంటరిగా నన్ను పిలిచి ఈ స్థాయికి తీసుకు వచ్చిందని తెలిపారు. ఇష్టం లేకపోతే ఎందుకు పెళ్లి చేసుకోవాలి? ఒక ఆడదాని జీవితం ఎందుకు నాశనం చేయాలి?మీకు ఇష్టం లేకపోతే దయచేసి పెళ్లి చేసుకుని మోసం చేయకండి అంటూ ఈ సందర్భంగా ఐశ్వర్య చేతులు జోడించి కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇలా వీరిద్దరి కన్నీటి గాథను విన్న ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్ళు తిరిగాయని చెప్పాలి.

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

Dil Raju: టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి అందరికీ తెలిసిందే.శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్నో అద్భుతమైన భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించి ఎంతో ఘన విజయాలను అందుకొని అగ్ర నిర్మాతగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

ఈ విధంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు మొదటి భార్య అనిత అకాల మరణం పొందారు. దీంతో దిల్ రాజు తన కూతురు హన్షిత రెడ్డి పెద్దల సలహా సూచనల మేరకు తన తండ్రికి దగ్గరుండి రెండవ పెళ్లి చేశారు. కరోనా లాక్ డౌన్ సమయంలో దిల్ రాజు వైగా రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

Dil Raju: మరోసారి తండ్రి కాబోతున్న బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు…!

ఈ విధంగా రెండవ పెళ్లి చేసుకున్న దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు రెండవ భార్య పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుందంటూ పెద్ద ఎత్తున వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ విధంగా దిల్ రాజు మరోసారి తండ్రి కాబోతున్నారనే వార్త తెలియడంతో పలువురు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రామ్ చరణ్ RC 15…

ఈ విధంగా దిల్ రాజు గురించి వస్తున్నటువంటి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ఈ వార్త మాత్రం నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఇకపోతే ఈ విషయం గురించి క్లారిటీ రావాలంటే ఈ విషయంపై దిల్ రాజు స్పందించాల్సి ఉంది. ఇక ప్రస్తుతం దిల్ రాజు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా RC 15 చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటోంది.

Anchor Lasya: తండ్రి కళ్లల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తా..! దాని కోసమే ఇంటిని నిర్మిస్తున్నాం..!

Anchor Lasya: యాంకర్ లాస్య, యాంకర్ రవి జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు గత 5 సంవత్సరాల క్రితం వీళ్ల యాంకరింగ్ చేసిన ప్రతీ షో టీఆర్పీ రేటింగ్ లో ఓ రేంజ్ లో దూసుకుపోయేది. వీళ్లిద్దరు కలసి చేస్తే చాలు ఇక.. ప్రశాతంగా ఉండొచ్చు అని షో నిర్వాహకులు ఆలోచించేవాళ్లు.

Anchor Lasya: తండ్రి కళ్లల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తా..! దాని కోసమే ఇంటిని నిర్మిస్తున్నాం..!

మధ్యలో ఏమైందో ఏమో గానీ.. యాంకర్ రవి కంటిన్యూ అయినా.. లాస్య మాత్రం 4 ఏళ్ల పాటు బుల్లితెరకు దూరంగా ఉన్నారు. ఎలాంటి షోలు చేయకుండా.. సోషల్ మీడియాలో కూడా కనపడకుండా.. అస్సలు ఆమె జాడ కూడా తెలియదు అన్నట్లుగా ఉన్నారు. వీరిద్దరి మధ్య ఆ నాలుగేళ్లతో ఎన్నో రూమర్స్ వచ్చాయి.

Anchor Lasya: తండ్రి కళ్లల్లో ఆనందం కోసం ఏమైనా చేస్తా..! దాని కోసమే ఇంటిని నిర్మిస్తున్నాం..!

తర్వాత బిగ్ బాస్ సీజన్ 4లో అవకాశం వచ్చిన తర్వాత ఆమె మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు. బిగ్ బాస్ లో తనదైన శైలిలో సందడి చేస్తూ..తన అభిమానులను మళ్లీ అలరించారు. బయటకు వచ్చిన తర్వాత ఇక టీవీ షోలో మెరుస్తూ సోషల్ మీడియా అకౌంట్లలో తన ఫాలోవర్స్ ను ఇంకా పెంచుకున్నారు.


ఆయ‌న కోసం ఇష్టంతో ఇల్లు క‌ట్టిస్తున్నానంటూ..

అయితే రవితో ఆ జోడీ కొనసాగిద్దామని ఇద్దరూ ప్రయత్నించారు. ఒకటి రెండు షోల్లో యాంకరింగ్ గా జోడీ చేసినప్పటికీ వర్కౌట్ కాలేదనే చెప్పాలి. ఇక ఆమెకు పెళ్లి కావడం.. లాస్యకు ఒక కొడుకు కూడా ఉన్నాడని బిగ్ బాస్ కు వెళ్లిన తర్వాతనే ఆమె తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి అంటే ఆమెకు ఎంతో ఇష్టమని ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు. ఇటీవల ఓ ప్రోగ్రామ్ లో ఆమె మాట్లాడుతూ.. మా పాత ఇల్లు కూల్చేశాం. ఆ స్థానంలో తాము కొత్త ఇంటిని నిర్మిస్తున్నాం అంటూ చెప్పారు. ఆ ఇల్లు కేవలం తన ఫాదర్ కు గిఫ్ట్ ఇస్తున్నానని చెప్పారు. దానకి సంబంధించి ఓ వీడియోను తన యూట్యూబ్ లో పోస్టు కూడా చేశారు. నాన్న క‌ళ్ల‌లో ఆనందం చూడ‌టానికి నేనేదైనా చేస్తాను. ఆయ‌న సంతోషం చూస్తుంటే క‌డుపు నిండిపోతుంది. ఆయ‌న కోసం ఇష్టంతో ఇల్లు క‌ట్టిస్తున్నానంటూ ఆ వీడియోలో గ‌దుల‌న్నింటినీ చూపించింది. ఇల్లు దాదాపు పూర్తయిందని.. గృహప్రవేశం రోజున అన్నింటినీ చూపిస్తాను అంటూ చెప్పారు. అంతే కాదు అంతక ముందు ఆమె తన తండ్రికి ఓ ట్రాక్టర్ ను గిఫ్ట్ గా ఇచ్చారు. దీనిలో కూర్చొని సందడి చేస్తున్నట్లు ఆ వీడియోలో చూపించారు.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

Crime News: ఆస్తి కోసం సొంత రక్త సంబంధికుల మధ్య గొడవలు.. చంపుకోడాలు.. హత్యలు జరుగున్న ఘటనలు చాలానే చూస్తున్నాం. ఇది ఆర్థికపరమైన అంశం కావునా.. ఇటువంటి పగలు, ప్రతీకారాలు ఎక్కువగా అవుతున్నాయి.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

బంధువల మధ్య కేవలం ఆర్థిక పరమైన విషయాల్లోనే కాదు.. అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాల విషయాల్లో కూడా ఇలాంటి హత్యలు జరుగుతున్నాయి. ఇక కొన్ని కుటుంబాల్లో పైన చెప్పిన రెండు విషయాల్లో కాకుండా.. కన్న కూతురుపై తండ్రి అఘాయిత్యాలకు పాల్పడటం చూస్తున్నాం.

Crime News: కన్న కూతురుపై.. కసాయి తండ్రి అఘాయిత్యం..! నోరు నొక్కి రెండు సార్లు…!

ఇలాంటి దారుమైన ఘటన ఒకటి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో చోటు చేసుకుంది. కన్న కూతరుపైనే తండ్రి లైంగిక దాడికి పాల్పడ్డాడు. జీవనాధారం కోసం అతడు ఆటో డ్రైవర్ గా చేస్తున్నాడు.


ఆ బాలిక తన తమ్ముడికి చెప్పగా..

తన భార్యకు ఆరోగ్యంగా బాగాలేకపోవడంతో.. సోదరుడితో కలిసి పిల్లలను తీసుకుని వెళ్లేందుకు సిద్ధం అయింది. కానీ ఆమె భర్త మాత్రం.. పిల్లలను ఇక్కడే ఉంచు.. నువ్వు మాత్రం వెళ్లు అంటూ చెప్పాడు. దీంతో ఆమె పిల్లలను ఇంటిదగ్గరే ఉంచి.. సోదరుడితో కలిసి మహబూబ్ నగర్ వెళ్లిపోయింది.ఇక ఆటో డ్రైవర్ గా ఆ రోజు అతడు సర్వీస్ చేసి.. ఎప్పటిలాగే అతడు ఇంటికి వచ్చాడు. అప్పటికే అర్థరాత్రి కావడంతో పిల్లలు ఇద్దరూ పడుకున్నారు. ఇదే అదునుగా భావించిన ఆ కసాయి తండ్రి తన కుమార్తె నోరు నొక్కి.. రెండుసాల్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. తర్వాత ఆ బాలిక తన తమ్ముడికి చెప్పగా..వారిద్దరు అక్కడ నుంచి తన తల్లి దగ్గరకు వెళ్లిపోయారు. ఇదే విషయాన్ని తన తల్లికి చెప్పడంతో.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తండ్రిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Shanmukh-Deepthi: వాళ్లిద్దరు త్వరలోనే కలుస్తారు..! షణ్ముఖ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..!

Shanmukh-Deepthi: బిగ్ బాస్ కు వెళ్లి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు షణ్ముఖ్ అతడి ప్రేయసి దీప్తి సునయనా. వీరిద్దరు సోషల్ మీడియా స్టార్స్. ఫేమస్ లవ్ కపుల్స్ కూడా. వీళ్ళిద్దరూ గత 5 సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉన్నారు. సోషల్ మీడియాలో, టీవీ షోలలో చాలా సార్లు వాళ్ళ ప్రేమ గురించి చెప్పారు.
ఎన్నో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ లోనూ నటించారు.

Shanmukh-Deepthi: వాళ్లిద్దరు త్వరలోనే కలుస్తారు..! షణ్ముఖ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..!

ఇక ఇటీవల బిగ్ బాస్ షోలో సిరి, షణ్ముఖ్ సాగించిన వ్యవహారంతో బయటకు ఎక్కువగా ఎఫెక్ట్ అయింది మాత్రం షణ్ముఖ్ అనే చెప్పాలి. ఇలా దీప్తి సునయనా కూడా.. షణ్ముఖ్ తో బ్రేకప్ చెబుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లై గా తాను హ్యాపీగా ఉండాలి అని బాధతో షణ్ముఖ్ కూడా పోస్ట్ చేశాడు. అయితే అప్పుడే షన్నుకి విడిపోవడం ఇష్టం లేదని, దీప్తినే బ్రేకప్ చెప్పిందని వార్తలు వచ్చాయి.

Shanmukh-Deepthi: వాళ్లిద్దరు త్వరలోనే కలుస్తారు..! షణ్ముఖ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు..!

ప్రస్తుతం కూడా అదే జరుగుతోంది. ఇటీవల దీప్తి సునయనా బర్త్ డే సందర్భగా షణ్ముక్ ఓ పోస్ట్ చేశాడు. విష్ చేసినా.. దీప్తి ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.. ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీప్తి సునయనా దాదాపు షణ్ముక్ కు సంబంధించిన అన్ని జ్ఞాపకాలను చెరిపేసింది.

ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం..

తాజాగా దీనిపై షణ్ముఖ్ తండ్రి స్పందించాడు. ఓ ఇంటర్వ్యూలో ఈ విషయంపై మాట్లాడుతూ.. వాళ్లిద్దరు కలిసే ఉంటారని.. బ్రేకప్ చెప్పింది కేవలం దీప్తి మాత్రమే అని.. షణ్ముఖ్ చెప్పలేదు కదా అంటూ చెప్పాడు. వాళ్లిద్దరి వ్యక్తిగత విషయాల గురించి మనం ఎక్కువగా చర్చించకూడదు. కాకపోతే ఆ అమ్మాయికి ఏం అనిపించిందో తెలీదు కానీ సోషల్‌ మీడియాలో అలా పోస్ట్‌ పెట్టింది. ఇక వాళ్లు కలవడానికి కాస్త సమయం పడుతుంది అంటూ చెప్పాడు. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన విషయం. దీనిపై అభిమానులు అనుమానించాల్సిన అవసరం లేదని చెప్పాడు. దీంతో షణ్ముఖ్, దీప్తి అభిమానులు దీనిపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. త్వరలో వాళ్లిద్దరు కలవాలని కోరుకుంటున్నారు.

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

Saina Nehwal-Siddharth: యాక్టర్ సిద్ధార్థ్ సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇటీవల పంజాబ్ లో ఫిరోజ్ పూర్ పర్యటనలో ప్రధాని భద్రత వైఫల్యంపై స్పందిస్తూ… ఆ ఘటనను ఖండించింది సైనా నెహ్వాల్. అయితే ఈ వ్యాఖ్యలపై సిద్ధార్థ్.. సైనా నెహ్వాల్ ను ఉద్దేశిస్తూ..ట్విట్టర్ వేదికగా కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మహిళలు, ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

జాతీయ మహిళ కమిషన్ చైర్ పర్సన్ రేఖా శర్మ కూడా సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ట్విట్టర్ ఇండియాను కూడా ఆదేశించింది. మహారాష్ట్ర డీజీపీకి కూడా సిద్ధార్థ్ పై కేసులు పెట్టాలని ఆదేశాలు ఇచ్చింది. 

Saina Nehwal-Siddharth: సిద్ధార్థ్‌పై సైనా నెహ్వాల్ తండ్రి ఫైర్‌.. ‘‘నా కూతురు ఎంతో చేసింది.. నువ్వేం చేశావ్ అంటూ’’..

ఈ విషయంపై సైనా నెహ్వాల్ తండ్రి హర్వీర్‌ సింగ్‌ ఫైర్‌ అయ్యారు. తన కుమార్తెపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించిన హర్వీర్‌ సింగ్‌.. దేశం కోసం సిద్ధార్థ్‌ ఏం చేశాడని ప్రశ్నించాడు. సైనాపై సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరమన్నారు. `నా కూతురుని ఉద్దేశించి సిద్ధార్థ్‌ వ్యాఖ్యలు నిజంగా బాధాకరం. అసలు ఆయన దేశం కోసం ఏం చేశాడు? నా కుమార్తె దేశం కోసం పతకాలు గెలిచింది. దేశ ప్రతిష్టని పెంచిందని అన్నాడు. 

మేజర్‌ ధ్యాన్‌చంద్‌, ఖేల్ రత్న అవార్డు..

బ్యాట్మింటన్ క్రీడాకారిణిగా అనేక పథకాలను దేశానికి తెచ్చింది సైనా నెహ్వాల్. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో సైనా కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. ఇండియాకి ఆమె చేసిన సేవలకుగానూ 2009లో కేంద్ర ప్రభుత్వం అర్జున పురస్కారంతో, అలాగే మేజర్‌ ధ్యాన్‌చంద్‌, ఖేల్ రత్న అవార్డుని అందజేసింది. అలాగే 2010లో పద్మ శ్రీ పురస్కారం, 2016లో పద్మ భూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇదిలా ఉంటే సైనా నెహ్వాల్‌ ప్రస్తుతం బీజేపీలో సభ్యురాలిగా ఉన్నారు.

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

Deepthi: బిగ్ బాస్ 5 వ సీజన్ ముగిసిపోయినా.. ఇప్పటికీ హాట్ టాపిక్ గానే ఉంది. ఇందుకు కారణం షణ్ముఖ్ జశ్వంత్- దీప్తి సునయన మధ్య బ్రేకప్ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ హౌజ్ లో సిరి- షన్నూలు రొమాన్స్ చేయడంతోనే బ్రేకప్ చెప్పాల్సి వచ్చిందంటూ.. ఇప్పటికే నెటిజెన్లు తెగ ట్రోలింగ్ చేశారు.

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

బిగ్ బాస్ లో సిరి, షన్ముఖ్ మధ్య కిస్సింగులు, హగ్గింగులు హద్దు దాటడం చాలా మందికి నచ్చలేదు. వీరిద్దరి మధ్య స్నేహం కన్నా మరేరో బంధం ఉందని చాాలా మంది అనుకున్నారు. ఒకానొక సమయంలో సిరి తల్లి కూడా ఆమెను మందలించింది.

Deepthi Sunaina: బ్రేకప్ తర్వాత మొదటిసారిగా.. తండ్రితో ఎమోషనల్ వీడియో షేర్ చేసిన దీప్తి సునయనా..!

ఇదిలా ఉంటే ఈ వ్యవహారమే షన్నూ- దీప్తి మధ్య విబేధాలకు కారణం అయింది. ఈ బ్యూటిఫుల్ పెయిర్ విడిపోవడం చాలా మందిని బాధించింది. తమ ఐదేళ్ల రిలేషన్ షిప్పుకు బ్రేకప్ చెప్పింది దీప్తి సునయన. తమ దారులు వేరని చెబూతూ.. ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. 


ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దీప్తి..

అయితే షన్నూతో బ్రేకప్ నుంచి ఇప్పుడిప్పుడే దీప్తి కోలుకుంటోంది. దీని కోసం సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా మరో పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం తను పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన నాన్నతో ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ.. కొన్ని ఫోటోలను షేర్ చేసింది. తాజాగా తన తండ్రితో కలిసి ఓ వీడియోను షేర్‌ చేస్తూ… ‘ఆమె ఒంటరి కాదు. ఆమె వెనుక అత్యంత శక్తివంతమైన శక్తి ఉంది. అతడే తండ్రి ప్రేమ అంటూ  ఓ వీడియోను షేర్‌ చేసింది. ప్రస్తుతం అత్యంత కష్టవంతమైన పరిస్థితులు ఎదురైనా తన తండ్రి ప్రేమతో దాన్ని జయిస్తానంటూ పరోక్షంగా చెప్పుకొచ్చింది.

Hyper Aadi : హైపర్ ఆది కి ఒంగోలు పిల్లతో పెళ్లి ఫిక్స్.. నోరు జారిన ఆది తండ్రి.!

Hyper Aadi Marriage: తన కామెడీతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే హైపర్ ఆది గురించి ప్రతీ ఒక్కరికీ తెలిసిందే. జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో మంచి పాపులారిటీని సంపాదించుకున్న ఈ బుల్లితెర సెన్సేష‌న్ .. ఏమాత్రం వీలు దొరికినా సినిమాల్లోనూ న‌టిస్తూ వెండితెర ప్రేక్ష‌కుల‌ను కూడా అల‌రిస్తూ వస్తున్నాడు.

అయితే ఇతడి పెళ్లి గురించి అప్పుడప్పుడు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఆది ప‌లానా అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడ‌ని.. ప‌లానా జిల్లాకు అల్లుడు కాబోతున్నాడ‌ని వార్త‌లు చ‌క్క‌ర్లు కొడుతుండ‌టాన్ని మనం చదువుతూనే ఉంటాం.

Hyper Aadi Marriage: ఆది పెళ్లి గురించి మాట జారిన తండ్రి..ఆ జిల్లా అమ్మాయిని చూశామని..!

కానీ అవన్నీ వట్టి పుకార్లే అని ఆది చాలాసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. కానీ ఈ సారి ఆది తండ్రినే ఆది పెళ్లి గురించి ఓ మాట జారాడు. అదేంటంటే.. కొత్త సంవత్సరం సందర్భంగా ఈటీవీలో ‘పెళ్లాం వద్దు పార్టీ ముద్దు’ అనే ఈవెంట్ జరిగింది. దీనికి కమెడియన్స్ వాళ్ల తండ్రులతో హాజరయ్యారు.

ఆది గొప్పతనం గురించి చెప్పిన తండ్రి..

అందులో భాగంగానే హైపర్ ఆది కూడా తన తండ్రిని.. వాళ్ల అన్నయ్యలను ఈ ప్రాగ్రాంకు తీసుకొచ్చాడు. ఈ ఈవెంట్‌కు రాంగోపాల్ వర్మ స్పెషల్ గెస్టుగా రాగా.. ఇంద్రజ న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. ఇక్కడ ముందుగా అతడు.. తన తడ్రి, సోదరుల గురించి చెప్పుకొచ్చాడు. ఆది ఈ స్థితిలో ఉండటానికి కారణం తన తండ్రి అంటూ చెప్పాడు.తర్వాత ఆది యొక్క గొప్పతనం గురించి సోదరులు, అతడి తండ్రి చెప్పుకొచ్చారు. ఈ వ్యవహారం ఇలా సాగుతుండగా.. ఆదికి పెళ్లి ఎప్పుడు చేస్తారు.. పెళ్లి గురించి వివరాలను చెప్పండి అంటూ ఇంద్రజ ఆది తండ్రిని అడుగుతుంది. ఇటీవల ఒంగోలు ఓ అమ్మాయిని చూశామన్నారు. దానిని అతడికి చెబితే.. రెండేళ్ల తర్వత చేసుకుంటా అని అన్నాడన్నారు. అంటే అతడికి ఈ పెళ్లి ఇష్టం లేదనేగా మేడం అంటూ అన్నాడు.

ఆ సమయంలోనే ఎటువంటి అమ్మాయి కోడలిగా కావాలని ఇంద్రజ అడిగగా.. విష్ణు లేచి నిలబడు అంటూ విష్ణు ప్రియను మధ్యలో లాగాడు ఆటో రాంప్రసాద్. వెంటనే ఆది తండ్రి ఏవేవో చేసే అమ్మాయి కాదు మా ఇంటి పరువు నిలేబెట్టే అమ్మాయి కావాలి అంటూ వ్యాఖ్యానించారు. ఇలా హైపర్ ఆది పెళ్లి గురించి ఏకంగా తన తండ్రి నోరు చేరడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది

Thagubothu Ramesh: మరోసారి తాను తండ్రి అయిన తాగుబోతు రమేష్..!


ఈటీవీలో ప్రసారం అవుతున్న బబర్దస్త్ షో తెలియని వారంటూ ఉండరు. ఎవరైనా అలసిపోయినప్పుడు గానీ.. డల్ గా ఉన్న సందర్భంలో చాలామంది జబర్దస్త్ షో చూస్తూ.. కాస్త రిలాక్స్ పొందుతారు. అయితే ఈ షోకి వచ్చే టీఆర్పీ రేటింగ్ మరేషోకి కూడా రాదు. అంతలా ప్రేక్షకుల ఆదరణ పొందింది ఈ షో. ఇలా ఈ వేదికపై ఎంతో మంది ఎదిగా మంచి పొజిషన్లో కూడా ఉన్నారు.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

బుల్లితెరపై స్టార్ స్టేటస్ పొంది.. వెండితెరపైనా మెరిసిన వారున్నారు. ప్రస్తుతం కమెడియన్ గా సినిమాల్లో నటించేవారు చాలామంది ఉన్నారు. ధన్ రాజ్, వేణు, రోలర్ రఘు, అభి వంటి వారు వెండితెర నుంచి బుల్లితెరకు వచ్చిన వారే. ఇక హైపర్ ఆది, సుధీర్, రాం ప్రసాద్, గెటప్ శీను, మహేష్ వంటి వారు బుల్లితెర నుంచి సిల్వర్ స్క్రీన్‌పై సత్తా చాటారు. అయితే కొంత మంది మాత్రం ఇంకా నిరూపించేందుకు పాట్లు పడుతున్నారు.

Divorce: భరణం కింద ఆమెకు రూ.5,555 కోట్లు చెల్లించాలట..! ఎవరు..ఎందుకో.. తెలుసా?

అయితే కొన్ని నెలల క్రితం తాగుబోతు రమేష్ కూడా దీనిలో చేరాడు. అతడు ఒక టీంలీడర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అయితే సినిమాల్లో అవకాశాలు రాక ఇటు వైపు వచ్చాడా.. లేదా మరేదైనా కారణం ఉందా తెలియదు కానీ.. ప్రస్తుతం అతడు జబర్దస్త్ లో కొనసాగుతున్నాడు. మళ్లీ సినిమాలో తన ఎంట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనతో పాటు ఎన్నో యేళ్ల నుంచి ఉంటోన్న జీవన్ కూడా అదే స్థితిలో ఉన్నాడు. ప్రతీ స్కిట్‌లో జీవన్‌ను ఎరుపు అంటూ ఆట పట్టించడం.. పిచ్చోడిని చేయడం జరుగుతూనే ఉంది.

Thagubothu Ramesh: గుడ్ న్యూస్ చెప్పిన తాగబోతు రమేష్.. మరోసారి తాను తండ్రిని అయ్యానంటూ..!

ఇక టీం లీడర్‌గా మాత్రం సక్సెస్ కాలేకపోతున్నాడు. ఇద్దరి పరిస్థతి కూడా అంతే ఉంది. ఈ సందర్భంలో తాగబోతు రమేష్ తన అభిమానులకు.. ప్రేక్షకులకు ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అదేంటంటే.. తాను మరో బిడ్డకు తండ్రిని అయ్యానని చెప్పాడు. తనకు కూతురు పుట్టిందని స్వయంగా రమేష్‌ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించాడు. చిన్నారి ఫోటోను సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసి అభిమానులతో పంచుకున్నాడు.
ఇక అతడి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2015లో స్వాతి అనే అమ్మాయిని వివాహం చేసుకుకోగా.. 2017లో కూతురు పుట్టింది. తాజాగా మరోసారి చిన్నారి రాకతో రమేష్‌ కుటుంబం సంతోషంలో మునిగిపోయింది. అతడికి కంగ్రాట్స్ చెబుతూ నెటిజన్లు.. అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేశారు. తోటి కమెడియన్లు కూడా అతడికి ఫోన్ చేసి అభినందించారు. తనకు శుభాకాంక్షలు చెప్పిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ చెప్పాడు రమేష్.