Tag Archives: viral

Vishnu Priya: షర్ట్ బటన్ తీసేసి అందాలను ఆరబోసిన విష్ణు ప్రియ.. మరోసారి బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ?

Vishnu Priya: యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఇండస్ట్రీలోకి పరిచయమైన విష్ణు ప్రియ అనంతరం యాంకర్ గా బుల్లితెరకు పరిచయమయ్యారు. ఇలా బుల్లితెర యాంకర్ గా అతి తక్కువ సమయంలోనే ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈమె ఉన్న ఫలంగా బుల్లితెర కార్యక్రమాలకు దూరమయ్యారు. బుల్లితెర కార్యక్రమాలకు దూరమైన ఈమె అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.

Vishnu Priya: షర్ట్ బటన్ తీసేసి అందాలను ఆరబోసిన విష్ణు ప్రియ.. మరోసారి బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ?

ఇలా అవకాశాల కోసం ప్రయత్నంలో భాగంగా సోషల్ మీడియాలో ఎంతో బిజీగా ఉంటున్నారు. ఇలా సోషల్ మీడియా వేదికగా ఈమె షేర్ చేసే ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. నిత్యం బోల్డ్ ఫోటోషూట్స్ చేసి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విపరీతమైన క్రేజ్ దక్కించుకున్నారు.ఇలా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న విష్ణు ప్రియ ఎట్టకేలకు వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో సుధీర్ సరసన నటించే అవకాశం దక్కించుకుంది.

Vishnu Priya: షర్ట్ బటన్ తీసేసి అందాలను ఆరబోసిన విష్ణు ప్రియ.. మరోసారి బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ?

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇలా ఈ సినిమాలో నటిస్తూనే ఈమె సోషల్ మీడియాలో చేసే రచ్చ ఏ మాత్రం తగ్గలేదు. నిత్యం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఈమె ఈ మధ్యకాలంలో తన అందాలను ఆరబోస్తూ డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులతో పంచుకుంటున్నారు. అదేవిధంగా బోల్డ్ ఫోటోషూట్స్ ద్వారా అభిమానులను ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

అవకాశాల కోసం అందాలను ఎరగా వేసిన విష్ణు ప్రియ…

తాజాగా ఈమె షర్ట్ బటన్ తీసేసి లోదుస్తులు కనిపించేలా ఎద అందాలను ఆరబోస్తూ ఫోటోషూట్ చేసుకున్నారు. కేవలం షర్టు మాత్రమే ధరించి ప్యాంట్ లేకుండా ఎంతో బోల్డ్ ఫోటోషూట్ చేసుకున్నారు. ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోలపై స్పందిస్తూ విష్ణు ప్రియ ఎంత అందాలను ఆరబోసిన అవకాశాలను మాత్రం అందుకోలేకపోతుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో మరోవైపు సినిమాలలో కొనసాగుతూ ఎంతో బిజీగా ఉన్నారు. అయితే గత ఎన్నికలలో భాగంగా పవన్ కళ్యాణ్ భీమవరం, గాజువాక ప్రాంతాలలో పోటీచేసి రెండు చోట్ల ఓడిపోయిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గురించి కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్ చేశారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

గత ఎన్నికలలో భాగంగ పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేసి పార్టీ విజయంలో కీలకంగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఆ పార్టీతో ఈయనకు మనస్పర్ధలు రావడం చేత పార్టీని వీడి జనసేన పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే పృథ్వీ రాజ్ వైసీపీ పార్టీ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ గురించి ఆరోపణలు చేస్తూ మరోవైపు జనసేన పార్టీ గురించి ప్రశంసలు కురిపిస్తున్నారు.

Prudhvi Raj: పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే తనని గెలిపిస్తా.. పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ 2019లో పొరపాటు జరిగింది. అయితే అదే పొరపాటు 2024లో జరగదని వెల్లడించారు. 2024లో తప్పకుండా జనసేన పార్టీ గెలుస్తుందని ప్రజలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని అంగీకరించరని, పవన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు అంటూ పృథ్వీ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.

పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు…

వచ్చే ఎన్నికలలో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని తను ప్రత్యక్షంగా రాజకీయాలలోకి రావడమే కాకుండా బీఫామ్ ను తీసుకొని నిలబడతానని పృథ్వీరాజ్  వెల్లడించారు.పవన్ కళ్యాణ్ ఎక్కడైతే ఓడిపోయారో అక్కడ గెలిచి హిస్టరీ రిపీట్ చేస్తారని ఈయన జనసేన పార్టీ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత ప్రభుత్వ వ్యతిరేకత జనసేన పార్టీకి కలిసి వస్తుందని ఈ సందర్భంగా ఈయన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

Actress Namitha: బేబీ బంప్ ఫోటో,వీడియోలను షేర్ చేసిన నమిత.. వీడియో వైరల్

Actress Namitha: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటిగా సొంతం, జెమిని, బిల్లా, సింహ వంటి సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి నమిత గురించి అందరికీ తెలిసిందే.2017 వ సంవత్సరంలో ప్రముఖ వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి అనే వ్యక్తిని వివాహం చేసుకొని పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇండస్ట్రీకి దూరమైన ఈమె తన వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.

Actress Namitha: బేబీ బంప్ ఫోటో,వీడియోలను షేర్ చేసిన నమిత.. వీడియో వైరల్

నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమిత త్వరలోనే తల్లిగా మారబోతున్నారు. ఇప్పటికే ఈమె తన పుట్టినరోజు సందర్భంగా తాను గర్భవతి అనే విషయాన్ని వెల్లడించారు. అప్పటి నుంచి తరచూ తన బేబీ బంప్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఆమె తన సీమంతపు వేడుకలను కూడా ఎంతో ఘనంగా జరుపుకున్నారు.

Actress Namitha: బేబీ బంప్ ఫోటో,వీడియోలను షేర్ చేసిన నమిత.. వీడియో వైరల్

తాజాగా నమిత తన భర్తతో కలిసి బేబీ బంప్ ఫోటోషూట్ నిర్వహించారు ఈ క్రమంలోనే తన బేబీ బంప్ ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కమింగ్ సూన్ అంటూ వెల్లడించారు.అయితే ప్రస్తుతం ఈ తొమ్మిది నెలల గర్భిణీ కావడంతోనే కొద్దిరోజులలో నమిత ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి తల్లిగా ప్రమోట్ అవుతారని తెలుస్తోంది.

కొద్ది రోజులలో బిడ్డకు జన్మనివ్వనున్న నమిత…

ఇకపోతే ప్రస్తుతం ఈమె బేబీ బంప్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె వ్యాపారవేత్త వీరేంద్ర చౌదరి తిరుపతిలో వివాహం చేసుకున్నారు. నమిత కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా పలు సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందారు. ప్రస్తుతం వెండితెరకు పూర్తిగా దూరమై తన వ్యక్తిగత జీవితంలో సంతోషంగా గడుపుతున్నారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

Prudhvi Raj: కమెడియన్ పృథ్వీ రాజ్ ఎన్నో సినిమాలలో నటుడిగా, కమెడియన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.ఇలా సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు పొందిన ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించారు.అయితే ఈయన దురుసు ప్రవర్తన కారణంగా రాజకీయాలలో చేదు అనుభవం ఎదుర్కొని ప్రస్తుతం అధికార పార్టీ నుంచి దూరమైన ఇతను జనసేన పార్టీలోకి వెళ్లడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే వైసీపీ పార్టీ నుంచి బయటకు వచ్చిన పృథ్వీ రాజ్ ఆ పార్టీపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన రాజకీయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. అలాగే తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

Prudhvi Raj: నాకు నా భార్యకు గొడవలు ఉన్నాయి.. ఎనిమిదేళ్లుగా విడిగా ఉంటున్నాం.. కమెడియన్ పృథ్వీ రాజ్ కామెంట్స్ వైరల్!

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి కూడా ఎన్టీఆర్ తో కలిసి ఎన్నో సినిమాలలో నటించారని చెప్పిన పృథ్వీ రాజ్ తన భార్య పిల్లల గురించి కూడా వెల్లడించారు.ప్రస్తుతం తన భార్య పిల్లలు విజయవాడలో ఉంటున్నారని తాను మాత్రం హైదరాబాద్ లో ఉంటున్నానని తెలిపారు. పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యారు అయితే గత పది సంవత్సరాల నుంచి తనకు తన భార్యకు,తనకు మధ్య గొడవలు జరుగుతున్నాయని ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన తెలిపారు.

తన భార్యతో విడాకులు రాలేదు కానీ గొడవలు ఉన్నాయి…

ఇక తన భార్యతో తనకు విడాకులు రాకపోయినప్పటికీ ఇద్దరి మధ్య గొడవల కారణంగా కోర్టులో కొన్ని కేసులు నడుస్తున్నాయని పృథ్వీ వెల్లడించారు. ఇక తాను చెన్నైలో ఉన్నప్పుడు తనకు దాసరి పద్మ రేఖ అనే మహిళతో పరిచయం అయ్యింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం తాను పద్మ రేఖతో కలిసి ఉంటున్నానని, ప్రస్తుతం తనకంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది పద్మ రేఖ మాత్రమేనని ఆవిడ ఎంతో మంచిదని తనకి ఏ సహాయం కావాలన్నా చేయడానికి ముందుంటారు అంటూ పృథ్వీ చేసిన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mehreen Pirzada: పెళ్లి బారాత్ లో అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో దుమ్ముదులుపుతున్న మెహరీన్.. వీడియో వైరల్!

Mehreen Pirzada: ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క పెళ్లిలోనూ పెద్ద ఎత్తున డాన్సులు చేస్తూ బంధువులు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం బంధువులు మాత్రమే కాకుండా వధూవరులు సైతం పెద్ద ఎత్తున పెళ్లి వేడుకలలో అద్భుతమైన డాన్సులతో సందడి చేస్తున్నారు.

Mehreen Pirzada: పెళ్లి బారాత్ లో అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో దుమ్ముదులుపుతున్న మెహరీన్.. వీడియో వైరల్!

ఇలా పెళ్లిళ్లలో ఎంజాయ్ చేయడం సాధారణ ప్రజలే కాకుండా సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున పెళ్లి బారాత్ లో డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా నటి మెహరీన్ సైతం తమ బంధువుల పెళ్ళిలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ బారాత్‌లో అద్భుతమైన డాన్స్ చేశారు. మెహరీన్ మరొక మహిళ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Mehreen Pirzada: పెళ్లి బారాత్ లో అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో దుమ్ముదులుపుతున్న మెహరీన్.. వీడియో వైరల్!

ఈ విధంగా పెళ్లి బారాత్‌లో డాన్స్ చేస్తూ చిందులు వేసిన ఈ వీడియోని మెహరీన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పంజాబీ వెడ్డింగ్ సీన్స్‌’ అనే క్యాప్షన్‌ జోడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈమె డాన్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సెలబ్రిటీ అయిండు కొని ఇలా పెళ్లి బారాత్‌లో డాన్స్ చేయడం గమనార్హం.

వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెహరీన్…

ఇకపోతే ఈమె కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు తెరకు పరిచయమై అనంతరం రాజా ది గ్రేట్, ఎఫ్ 2, తాజాగా ఎఫ్ 3 సినిమాలతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ భాషలలో పలు సినిమాలలో నటించిన ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈమె షేర్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Dubbing Artists Savitha Reddy: హీరోయిన్లకు భాష రాక తుతుతు అంటారు… భాష నేర్చుకుని వస్తే బాగుంటుంది.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కామెంట్స్ వైరల్!

Dubbing Artists Savitha Reddy: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను తెలుగు వాళ్ళు కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని హీరోయిన్లుగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఇతర రాష్ట్రాల వారికి తెలుగు మాట్లాడటం రాక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే తెలుగు రాని హీరోయిన్స్ కేవలం సినిమాలలో నటించిన తర్వాత ఆ పాత్రకు డబ్బింగ్ ఆర్టిస్టులు డబ్బింగ్ చెబుతూ ఉంటారు.

Dubbing Artists Savitha Reddy: హీరోయిన్లకు భాష రాక తుతు అంటారు… భాష నేర్చుకుని వస్తే బాగుంటుంది.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కామెంట్స్ వైరల్!

ఈ విధంగా హీరోయిన్ పాత్రలకు డబ్బింగ్ చెప్పాలంటే ఎంతో కష్టమైన పని అని చెప్పాలి. తప్పకుండా ఆ సన్నివేశంలో వారి లిప్ మూమెంట్ ఆధారంగా డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న సబితారెడ్డి తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈమె త్రిష, కాజల్, రాశి ఖన్నా వంటి ఎంతో మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు.

Dubbing Artists Savitha Reddy: హీరోయిన్లకు భాష రాక తుతు అంటారు… భాష నేర్చుకుని వస్తే బాగుంటుంది.. డబ్బింగ్ ఆర్టిస్ట్ కామెంట్స్ వైరల్!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సవిత మాట్లాడుతూ..ఒక సన్నివేశంలో హీరోయిన్ లిప్ మూమెంట్ సింక్ అయ్యేలా డైలాగ్ చెప్పడం అంటే చాలా కష్టమైన పని అని తెలిపారు. తమకు ముందుగా ఆ సన్నివేశాలకు సంబంధించిన స్క్రిప్ట్ ఇవ్వరని అప్పటికప్పుడు ఒకసారి రిహార్సల్స్ చేసి టేక్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు.ఇకపోతే హీరోయిన్ పాత్రలకు అనుగుణంగా మనం కూడా డబ్బింగ్ చెప్పేలా మనల్ని మనం సిద్ధం చేసుకోవాలని సవిత తెలియజేశారు.

హీరోయిన్లకు తెలుగు రాకపోవడంతో ఇబ్బంది…

ఇకపోతే ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లకు తెలుగు రాదు. వాళ్ళు ఆ సన్నివేశంలో నటించేటప్పుడు ఏదో తుతుతు అంటారు.సన్నివేశాన్ని మార్చలేము కనుక డబ్బింగ్ చెప్పేటప్పుడు వారి లిప్ మూమెంట్ ఆధారంగా మనం డబ్బింగ్ చెప్పాల్సి ఉంటుందని, అయితే హీరోయిన్స్ భాష నేర్చుకొని ఉంటే డబ్బింగ్ చెప్పడం చాలా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా డబ్బింగ్ కష్టాల గురించి సవిత తెలియజేశారు.

Mokshagna: కొత్త లుక్ లో సందడి చేసిన మోక్షజ్ఞ.. ఖుషి అవుతున్న నందమూరి ఫాన్స్.. ఫోటో వైరల్!

Mokshagna: ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ హీరోల వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేస్తున్నారు.ఈక్రమంలోనే నందమూరి నటసింహం బాలకృష్ణ వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు.మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఇదిగో అదిగో అంటూ ఆశలు పెంచుకున్నారు తప్ప ఆయన ఎంట్రీ గురించి మాత్రం అధికారిక ప్రకటన వెలువడలేదు.

Mokshagna: కొత్త లుక్ లో సందడి చేసిన మోక్షజ్ఞ.. ఖుషి అవుతున్న నందమూరి ఫాన్స్.. ఫోటో వైరల్!

మోక్షజ్ఞ ఎంట్రీ బాధ్యతలను బాలకృష్ణ పలువురి డైరెక్టర్ల చేతిలో పెట్టాడు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలిసిపోయింది. మోక్షజ్ఞ కాస్త అధిక శరీర బరువు ఉండటం వల్ల ప్రస్తుతం తన దృష్టి మొత్తం తన శరీర ఫిట్ నెస్ పై పెట్టారని అందుకే ఈయన సినీ ఎంట్రీ కాస్త ఆలస్యం అవుతుందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మోక్షజ్ఞ సరికొత్త లుక్ లో అభిమానుల ముందుకు వచ్చారు.

Mokshagna: కొత్త లుక్ లో సందడి చేసిన మోక్షజ్ఞ.. ఖుషి అవుతున్న నందమూరి ఫాన్స్.. ఫోటో వైరల్!

ఈ క్రమంలోనే బుల్లెట్ పై కూర్చుని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేయడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది.ఈ ఫోటో చూస్తే నందమూరి అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ ఫోటోలో మోక్షజ్ఞ శరీర బరువు తగ్గి చాలా స్లిమ్ అండ్ ఫిట్ గా ఉన్నారు.ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి పర్ ఫెక్ట్ గా ఉన్నారని త్వరలోనే ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని వారి అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.

మోక్షజ్ఞ ఎంట్రీకి ఎన్టీఆర్ సపోర్ట్..

ఇకపోతే మోక్షజ్ఞ బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా సీక్వెల్ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగు పెడతారని పెద్ద ఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తే ఈయనకు ఇండస్ట్రీలో తిరుగు ఉండదని అభిమానుల అభిప్రాయం. ఈయన సినీ ఎంట్రీ కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

Nayanathara: నా బతుకును రోడ్డున పడేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు.. ప్రభుదేవా మాజీ భార్య లత కామెంట్స్ వైరల్?

Nayanathara: లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న నయనతార చివరికి తన ప్రియుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయన కన్నా ముందుగా నయనతార హీరో శింబు, ప్రభుదేవాతో ప్రేమలో పడిన విషయం అందరికి తెలిసిందే. అప్పట్లో ఈమె ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.ప్రభుదేవాతో ఈమె పీకల్లోతు ప్రేమలో మునిగి పోయి చివరికి పెళ్లి చేసుకోవాలని భావించారు. ఇక నయనతార మాయలో పడిన ప్రభుదేవా 15 సంవత్సరాలపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న తమ బంధాన్ని తెంచుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.

Nayanathara: నా బతుకును రోడ్డున పడేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు.. ప్రభుదేవా భార్య లత కామెంట్స్ వైరల్?

ఈ విధంగా నయనతార పెళ్లి చేసుకోవాలని ప్రభుదేవా తన భార్య రామ్లాత్(లత) కి విడాకులు కూడా ఇచ్చారు. అయితే కొన్ని కారణాల వల్ల వీరి వివాహం ఆగిపోయింది. కానీ గతంలో ప్రభుదేవా భార్య లత చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. నయనతార దర్శకుడు విగ్నేష్ ను పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.నయనతార తన భర్త ప్రభుదేవాతో ప్రేమించినట్టు నటించి నా కాపురంలో నిప్పులు పోసిందని తన ఆవేదన బయటపెట్టారు.

Nayanathara: నా బతుకును రోడ్డున పడేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు.. ప్రభుదేవా భార్య లత కామెంట్స్ వైరల్?

15 సంవత్సరాల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న మా జీవితంలోకి నయనతార వచ్చి మా బతుకులు రోడ్డున పడేసింది. అప్పటివరకు దేవతల చూస్తున్న నా భర్త తన కోసం విడాకులు ఇవ్వడానికి సిద్ధపడి విడాకులు ఇచ్చారని తన ఆవేదన వ్యక్తం చేసింది. ఇలా నా జీవితాన్ని నాశనం చేసిన నయనతారను ఏ దేవుడు క్షమించడు. తను కనుక నాకు కనపడితే తనని కొడతానని గతంలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

నయనతార వల్లే నా జీవితం నాశనం అయింది….

నయనతార ప్రభుదేవాతో ప్రేమలో పడటంతో తన భార్యకు విడాకులు ఇచ్చి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ చివరిక్షణంలో వీరు విడిపోవడంతో నయనతార తిరిగి దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం వీరిద్దరూ జూన్ 9వ తేదీ ఎంతో ఘనంగా వివాహం జరుపుకున్నారు.ఈ విధంగా నయనతార వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సమయంలో ప్రభుదేవా భార్య చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల హడావిడి అప్పుడే మొదలైందని చెప్పాలి.ఈ క్రమంలోనే అన్ని పార్టీల నేతలు రాష్ట్ర రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఇకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో పొత్తుల గురించి పెద్ద ఎత్తున పలు పార్టీల మధ్య చర్చలు మొదలవుతున్న వేల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పొత్తుల గురించి పరోక్షంగా స్పందిస్తూ తన పార్టీ కార్యకర్తలను, అభిమానులను అలర్ట్ చేశారు. ఈ క్రమంలోనే ఆయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. జర భద్రం… అప్పటివరకు మనల్ని తిట్టిన నాయకులు ఉన్నఫలంగా మనల్ని పొగుడుతున్నారు. అలా ఆ పొగడ్తలను చూసి ఆ నాయకుడు మారిపోయాడు, అతను పరివర్తన చెందాడని చప్పట్లు కొడితే మన ప్రత్యర్థి కల నెరవేరినట్లే.

Pawan Kalyan: అది కూడా వారి ఆటలో ఒక భాగమే.. పొత్తులపై ఆసక్తికర ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్..ట్వీట్ వైరల్!

అప్పటి వరకు మనల్ని తిట్టిన నాయకులు ఒక్కసారిగా మన పై ప్రశంసలు కురిపిస్తూ, మనల్ని పొగుడుతున్నారు కదా అని వారిని ఆకాశానికి ఎత్తకండి ఇలా వాళ్లు పొగడడం కూడా వారి మైండ్ గేమ్ లో ఒక భాగమే అని గుర్తుపెట్టుకోండి అంటూ పవన్ కళ్యాణ్ పరోక్షంగా తన పార్టీ కార్యకర్తలకు జనసేన నాయకులకు పొత్తుల గురించి పరోక్షంగా ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా ఎంతో ఆసక్తికరంగా మారింది.

మొదలైన ఎన్నికల హడావిడి…

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ప్రతి ఒక్క పార్టీ నేతలు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ పెద్ద ఎత్తున తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ సైతం వచ్చే ఎన్నికలలో విజయం సాధించడం కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే మరోవైపు పలు సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు.

YS Jagan : ఏపీ సీఎం జగన్ పై సెటైర్స్ వేసిన RRR మూవీ ట్విట్టర్ అడ్మిన్… వైరల్ అవుతున్న ట్వీట్!

YS Jaganmohan Reddy: ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం RRR.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో అద్భుతమైన రికార్డు సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా భారీ కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం జగన్ పై RRR మూవీ ట్విట్టర్ సెటైర్స్… వైరల్ అవుతున్న ట్వీట్!

ఈ సినిమా ఇంత మంచి విజయాన్ని అందుకోవడానికి గల కారణం మంచి కథ,హీరోల నటన మాత్రమే కాకుండా ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక విధంగా సినిమాను ప్రమోట్ చేస్తూ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేశారు. ఇలా ప్రమోషన్ కూడా ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించింది. ఇకపోతే ఈ సినిమాకి టైటిల్ అనౌన్స్ చేసిన తర్వాత టైటిల్ తో అధికారిక ట్విట్టర్ ఖాతాను ప్రారంభించారు.

YS Jaganmohan Reddy: ఏపీ సీఎం జగన్ పై RRR మూవీ ట్విట్టర్ సెటైర్స్… వైరల్ అవుతున్న ట్వీట్!

ఈ అధికారిక ట్విట్టర్ ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకునే వారు. అదే విధంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ సినిమా గురించి పెద్ద ఎత్తున ప్రమోట్ చేశారు. ఇక ఈ సినిమా విడుదలైన ప్పటికీ తాజాగా కొందరు ఆర్.ఆర్. ఆర్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ట్వీట్లు చేస్తూ ఉన్నారు.

సీఎంను ఉద్దేశిస్తూ…

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రొఫెసర్‌ అనే ట్విటర్‌ ఖాతాదారుడు ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’’ ట్విటర్‌ ఖాతాను ఉద్ధేశిస్తూ.. ‘‘ అకౌంట్‌ అమ్ముతావా మావా’’ అంటూ అడిగారు. దీంతో నీ డీపీ లో ఉన్న అతని అడుగు కొట్టేయడానికి ఏదైనా ప్లాన్ వేస్తాడేమో అని ట్వీట్ చేసారు. అయితే అతని డీపీలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కొంత సమయానికి ఈ ట్వీట్ డిలీట్ చేశారు.