దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే నష్టమని మితంగా మద్యం తీసుకుంటే లాభమని వెల్లడిస్తున్నారు.
తగినంత భోజనం చేస్తే ఏ విధంగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయో మితంగా మద్యం తాగితే అదే స్థాయిలో లాభాలు కలుగుతాయి. దేశంలో అబ్బాయిలతో పాటు మద్యం తాగే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే దేశంలో ఎక్కువమంది చీప్ లిక్కర్ ను తాగుతూ ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోజూ మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీని అలవాటు చేసుకుంటే మంచిది.
మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మద్యం సేవించే వాళ్లు రోజూ ఆపిల్ ను తీసుకుంటే మంచిది. యాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. ఆపిల్ లో ఉండే పెప్టిన్ జీర్ణాశయం మంట నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అయితే మితంగా మద్యం తాగితేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
గ్రీన్ టీలో ఉండే తన్నిన్స్, కటేచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య సమస్యల బారిన పడము. అయితే తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…