దేశంలో మద్యం సేవించే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. మద్యం తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. అయితే మద్యం తాగడం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్య సమస్యలు తలెత్తవని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మొత్తంలో మద్యం తీసుకుంటే నష్టమని మితంగా మద్యం తీసుకుంటే లాభమని వెల్లడిస్తున్నారు.
తగినంత భోజనం చేస్తే ఏ విధంగా ఆరోగ్యకరమైన ప్రయోజనాలు చేకూరుతాయో మితంగా మద్యం తాగితే అదే స్థాయిలో లాభాలు కలుగుతాయి. దేశంలో అబ్బాయిలతో పాటు మద్యం తాగే అమ్మాయిల సంఖ్య కూడా పెరుగుతోంది. అయితే దేశంలో ఎక్కువమంది చీప్ లిక్కర్ ను తాగుతూ ఉండటంతో అనేక ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు. రోజూ మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీని అలవాటు చేసుకుంటే మంచిది.
మద్యం తాగేవాళ్లు గ్రీన్ టీ అలవాటు చేసుకోవడం వల్ల గ్రీన్ టీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మద్యం సేవించే వాళ్లు రోజూ ఆపిల్ ను తీసుకుంటే మంచిది. యాపిల్ ను తీసుకోవడం వల్ల జీర్ణాశయంలోని మంట తగ్గుతుంది. ఆపిల్ లో ఉండే పెప్టిన్ జీర్ణాశయం మంట నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. అయితే మితంగా మద్యం తాగితేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.
గ్రీన్ టీలో ఉండే తన్నిన్స్, కటేచిన్స్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్య సమస్యల బారిన పడము. అయితే తక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. ఎక్కువ మోతాదులో మద్యం తీసుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకున్నా ఇబ్బందులు తప్పవు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…