కోవిడ్ థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో తమిళనాడు బిజెపి నాయకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు సహాయపడేందుకు 26,000 మంది వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుందని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె. అన్నామలై పేర్కొన్నారు.
కాగా బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించిన డీఎంకే వంటి పార్టీలు వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రశంసిస్తున్నాయని గుర్తు చేశారు. కోవిడ్ థర్డ్ వేవ్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు వాలంటీర్లు వ్యవస్థను సిద్ధం చేస్తున్నామని బీజేపీ నాయకులు స్పష్టం చేశారు.
మనం రోజూ తీసుకునే మందుల విషయంలో చాలా చిన్న విషయాలను కూడా పట్టించుకోకపోవడం సాధారణం. ట్యాబ్లెట్ను నోట్లో వేసుకుని నీళ్లు…
చర్మంపై చిన్నచిన్న ముడతల్లా కనిపించే వార్ట్స్ (warts) చాలామందికి సాధారణంగా ఎదురయ్యే సమస్య. ఇవి సాధారణంగా ప్రమాదకరమైనవి కాకపోయినా, కనిపించే…
చిన్నప్పటి నుంచి సినిమాల్లో అడుగుపెట్టి, తర్వాత హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో తేజస్వి మదివాడఒకరు. తెరపై చలాకీగా కనిపించే ఆమె…
ముంబైలో జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ అవార్డుల వేడుక సినీ ప్రముఖుల సందడితో అట్టహాసంగా జరిగింది. దేశవ్యాప్తంగా వివిధ…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. తన…