తల్లిదండ్రులు మందలించారనే కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు ఓ బాలుడు. వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట పట్టణంలోని స్థానిక సంగీతరావు పేటలో నివాసముంటున్న బాలుడుని ఈసు వరప్రసాద్ (12) తల్లిదండ్రులు మందలించారు. దీనితో కోపంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు.
విషయం తెలుసుకున్న తల్లిందండ్రులు శనివారం రాత్రి (22-05-21) రాత్రి సామర్లకోట పోలీస్టేషన్లో పిర్యాదు చేసారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సామర్లకోట ఎస్ఐ VLVK సుమంత్ తెలిపారు. ఈ బాలుడి ఆచూకి తెలిసిన వారు క్రింది ఫోన్ నంబర్లకు సమాచారం ఇవ్వగలరు.
సామర్లకోట పోలీస్టేషన్ – 9440796568, 0884 2327333
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…
తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…
లోక్సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…