Featured

అసలు టీకాలు భుజంపైనే ఎందుకు వేస్తారో తెలుసా?

ప్రస్తుతం అందరూ కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడానికి టీకాలు వేసుకుంటున్నారు. అయితే ఒక్క కరోనా టీకానే కాదు మిగిలిన అన్ని టీకాలు కూడా భుజానికే చేస్తారు. అసలు భుజనికే ఎందుకు చేస్తారు అనే డౌట్ చాలా మందికి వచ్చి వుంటుంది. అసలు ఎందుకు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

భుజం పై భాగంలో డెల్టాయిడ్ అనే కండరాలు ఉంటాయి. ఈ డెల్టాయిడ్ కండరాల్లో రోగనిరోధక వ్యవస్థ కు సంబంధించిన ముఖ్యమైన కణాలు ఉంటాయి. మన శరీరంలో వైరస్ ప్రవేశించినప్పుడు వాటియొక్క అవశేషాలను అంటే యాంటీజన్లను ఇవే ముందుగా గుర్తిస్తాయి. అటువంటి యాంటీజన్లను గుర్తించే కణాలు ఉండే డెల్టాయిడ్ కండరం వద్ద టీకాలు ఇవ్వడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతం చేయడం జరుగుతుంది. తద్వారా యాంటీబాడీల సృష్టి వేగంగా జరుగుతుంది. ఈ యాంటీబాడీలు మన శరీరంలో ప్రవేశించిన వైరస్ తో పోరాడి ఆ వైరస్ ను అంతమొందిస్తాయి. ఇదండీ సంగతి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాజా రవీంద్ర ఫ్యామిలీ ఫోటోలు వైరల్.. మనవళ్లు చూస్తే మురిసిపోతారు

తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…

2 hours ago

గ్యాస్ రాలేదు.. కానీ డెలివరీ మెసేజ్ వచ్చింది! వినియోగదారుడికి షాక్

వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…

2 hours ago

‘పాపం ప్రతాప్‌’ రివ్యూ.. కొత్త కథ, కానీ కుదరని ప్రయత్నం

తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్‌’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…

2 hours ago

జేడీ చక్రవర్తి భార్య గురించి షాకింగ్ నిజం.. తెలుగులోనే హీరోయిన్..!

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన ప్రయాణం చేసిన నటుల్లో జేడీ చక్రవర్తి ఒకరు. నటుడిగానే కాకుండా రచయితగా, దర్శకుడిగా, సంగీతంపై…

2 hours ago

“మహిళల ఉసురు తగులుతుంది”.. అమిత్ షా ఫైర్‌తో రాజకీయాల్లో హీట్

లోక్‌సభలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు…

3 hours ago

శ్రీరాముడిపై నాగబాబు వ్యాఖ్యలు.. రాజకీయంగా వేడెక్కిన చర్చ

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి ధార్మిక అంశం చర్చకు దారితీసింది. జనసేన పార్టీ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఇటీవల శ్రీరాముడిపై చేసిన…

3 hours ago