సాధారణంగా మన భారతదేశంలో ఒక విస్కీ బాటిల్ కొనాలంటే వేలల్లో మాత్రమే ఉంటుంది. అదేవిధంగా ఇదే విస్కీ బాటిల్స్ ఇతర దేశాలలో అయితే ఆయా తయారు కంపెనీలను బట్టి వాటి ధరలు వేల రూపాయలు నుంచి లక్షల వరకు పలుకుతుంటాయి.అయితే ఇక్కడ మాత్రం ఓ విస్కీ బాటిల్ వేలం వేయగా ఏకంగా కోటి రూపాయలకు అమ్ముడుపోయింది. వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదూ. విస్కీ బాటిల్ ఏంటి.. కోటి రూపాయలు పలకడం ఏంటి.. అనుకుంటున్నారా.. అయితే ఆ బాటిల్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
వేలంపాటలో అత్యంత ధర పలికిన ఈ విస్కీ బాటిల్ పేరు ఓల్డ్ ఇంగ్లెడ్వ్. ఈ విస్కీ బాటిల్ లో సుమారుగా 1860 లో తయారు చేశారు. సుమారు 250 సంవత్సరాల క్రితం నాటి విస్కీ బాటిల్ ను ఇంగ్లాండ్ లోని ప్రముఖ వేలం సంస్థ స్కిన్నార్ ఇంక్ వేలం వేసింది. ఈ వేలం పాటలో ఈ విస్కీ బాటిల్ ఊహించిన దాని కన్నా అధిక రెట్లు ధర పలకడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
అతి పురాతనమైన ఈ విస్కీ సీసాను వేలం వేయగా
మిడ్టౌన్ మాన్హాటన్లోని మ్యూజియం, పరిశోధనా సంస్థ ది మోర్గాన్ లైబ్రరీ 137,500 డాలర్లకు కొనుగోలు చేసింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం రూ.1,02,63,019 ధర పలికింది. కేవలం ఈ పురాతనమైన విస్కీ సీసాను వేలం వేయగా 20 డాలర్ల వరకు వస్తాయని సదరు సమస్త భావించింది.అయితే వారు అనుకున్న దాని కన్నా అధిక రెట్లు అమ్ముడుపోవడంతో వేలం నిర్వాహకులు ఎంతో ఆనంద పడ్డారు.
వేలంపాటలో లభించిన ఈ విస్కీ బాటిల్ 250 సంవత్సరాల క్రితంది అయినప్పటికీ అందులోని విస్కీ వంద సంవత్సరాల క్రితందని తెలిపారు. అయితే సాధారణంగా మూత తీయకుండా సీసాలో పది సంవత్సరాలపాటు నిల్వ ఉన్న మధ్యాన్ని తాగవచ్చు. కానీ ఇలా వందల సంవత్సరాల తరబడి ఉన్న మద్యం తాగడానికి పనికి రాదని, ఈ సందర్భంగా నిపుణులు తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…