ఇప్పటికే కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఇక మన దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ ఉద్ధృతికి రాష్ట్రాలన్నీ వణికిపోయాయి. అయితే ఈ మహమ్మారి బారినుండి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతుండడంతో వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్లు భావిస్తూ పలు రాష్ట్రాలు ఇప్పటికే విధించిన కోవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. అయితే మన దేశంలో అక్టోబర్ నాటికి థర్డ్వేవ్ సంభవించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయినా కూడా ప్రస్తుతం సెకండ్ వేవ్ ను ఎదుర్కొన్న తీరుతో పోలిస్తే.. ఒకవేళ మూడో వేవ్ ముప్పు వచ్చినా కూడా సమర్థంగానే నియంత్రించే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. భారత్లో ప్రస్తుతం కొనసాగుతోన్న వ్యాక్సిన్ ప్రక్రియను చూస్తుంటే రానున్న రోజుల్లో సంభవించే మరో ముప్పును నియంత్రించవచ్చని మెజారిటీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…