సింగర్ సునీత గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అందం అభినయంతో, తన తీయనైన గాత్రంతో ఎన్నో వందల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను ఆకట్టుకున్నారు. అయితే నిజ జీవితంలో మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరిగా జీవిస్తున్న సునీత గురించి ఎందరో ఎన్నో వార్తలు రాసేవారు. సునీతకు ఎవరితోనో లింకులు ఉన్నాయంటూ పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం చేసేవారు. అయితే ఎప్పుడూ కూడా సునీత వాటిపై స్పందించలేదు.
ఈ క్రమంలోనే సునీత పై వస్తున్నటువంటి ఇలాంటి రూమర్స్ మాత్రమే కాకుండా తను రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే తన స్నేహితుడిని రెండవ పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది.అయితే రెండవ పెళ్లి చేసుకున్న కూడా సునీత పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా సునీత స్పందిస్తూ గతంలో తనపై వచ్చిన రూమర్ల గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే సునీత స్పందిస్తూ తనపై ఎన్నో రూమర్లు వచ్చినప్పటికీ తన కుటుంబ సభ్యులు, తన వాళ్లు ఎప్పుడు వాటిని నమ్మి తనని ప్రశ్నించలేదని ఈ సందర్భంగా తెలిపారు. ఎందుకంటే వారికి నా గురించి తెలుసు కనుక వారి ఎప్పుడు ఇలాంటి విషయాలలో నన్ను ప్రశ్నించలేదని ఈమె తెలియజేశారు. ఒకవేళ ఇలాంటి విషయాలు మాట్లాడినా కూడా కొందరి ఎదవలు ఎప్పటికీ మారరు.. ఇలాగే రాస్తూ ఉంటారని వాళ్లు చెప్పే వారిని సునీత తెలియజేశారు.
కానీ ఎప్పుడైనా ఎవరైనా కలిస్తే సునీత వారితో కలిసింది కారణం అదేనా అంటూ వార్తలు రాసేవారు. ఆ వార్తలు చూసినప్పుడు ఓహో నా గురించి ఇలా అనుకుంటున్నారా? అని వదిలేసాను కానీ ఎప్పుడు వాటిపై స్పందించలేదని, అలాంటి వాటిపై స్పందించక పోవడం మంచిదని సునీత ఈ సందర్భంగా తెలియజేశారు.అయితే ప్రస్తుతం రెండవ పెళ్లి తర్వాత సునీత జీవితం ఎంతో సంతోషంగా ఉందని చెప్పవచ్చు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…