Tollywood Stars:సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్లకు ఎంతోమంది అభిమానులు ఉంటారు ఇలా తమ అభిమాన నటీనటుల గురించి తెలుసుకోవడానికి ఎంతో ఆత్రుత చూపిస్తుంటారు. ఈ క్రమంలోనే సెలబ్రిటీల రెమ్యూనరేషన్ ఎంత వారీ ఎంతవరకు చదువుకున్నారు వారి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఏంటి ఇలాంటి విషయాలు అన్నింటి గురించి కూడా ఆరా తీస్తుంటారు. మరి మన టాలీవుడ్ హీరోలు ఎవరు ఎంతవరకు చదివారో ఇక్కడ ఓ లుక్ వేద్దాం…
సీనియర్ ఎన్టీఆర్: సీనియర్ ఎన్టీఆర్ గుంటూరులోని ఎసి కాలేజీ నుండి డిగ్రీ పట్టా పొందారు.
ఏఎన్ఆర్:
ఏఎన్ఆర్ పదో తరగతి వరకు చదువుకున్నారు.
కృష్ణ: ఏలూరు సి ఆర్ ఆర్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు.
చిరంజీవి: మెగాస్టార్ వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడుగా పట్టా పొందారు.
బాలకృష్ణ: హైదరాబాద్ నిజాం కాలేజీలో కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
నాగార్జున: నాగార్జున నాగేశ్వరరావు కొడుకుగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఈయన మాత్రం మెకానికల్ ఇంజనీర్ చదువును పూర్తి చేసి ఇండస్ట్రీ లోకి వచ్చారు.
వెంకటేష్: ఈయన USAలోని ది మాంటెరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుండి MBA చేశారు.
పవన్ కళ్యాణ్: ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్టు పవన్ కళ్యాణ్ పలుమార్లు స్వయంగా వెల్లడించారు.
మహేష్ బాబు: బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్: హైదరాబాద్ సెయింట్ మేరీస్ కాలేజీలో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు.
ప్రభాస్: ప్రభాస్ బిటెక్ పూర్తి చేసి అనంతరం వైజాగ్ లోనే ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందారు.
రానా: బి.కామ్లో చేరిన తరువాత చెన్నై ఫిల్మ్ స్కూల్కి వెళ్లి అక్కడ ఇండస్ట్రియల్ ఫోటోగ్రఫీలో పట్టభద్రుడయ్యాడు.
అల్లు అర్జున్: అల్లు అర్జున్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (BBA)లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉన్నాడు.
రామ్ చరణ్: రామ్ చరణ్ లండన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ నుండి డిగ్రీ పొందాడు.
నాగచైతన్య: నాగార్జున వారసుడుగా ఇండస్ట్రీలోకి వచ్చిన నాగచైతన్య బీకాం పూర్తి చేశారు.
నితిన్: ఈయన ఇండస్ట్రీలోకి రాకముందే బిటెక్ పూర్తి చేశారు.
రాజమౌళి:దర్శకుడుగా ఎంత మంచి గుర్తింపు సంపాదించుకున్న రాజమౌళి ఇంటర్ ఫెయిల్ అయినప్పటికీ ఇంటర్నేషనల్ స్థాయిలో గుర్తింపు పొందారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…