ఇంద్రవెల్లి సభతో టీఆరెఎస్ పార్టీలో కలవరం మొదలైంది అన్నారు టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి. ఆరోపించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టిఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా సీఎం కేసీఆర్ మాట్లాడుతున్న భాషను .. ఆ పార్టీ నాయకులు ఒకసారి గమనించాలని సూచించారు.
కాగా టిఆర్ఎస్ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధును తీసుకొచ్చిందని రవి తెలిపారు. ఇంద్రవెల్లి దళిత గిరిజన దండోరాతో కలుగులో ఉన్న నాయకులంతా బయటకు వచ్చి అరుస్తున్నారని ఎద్దేవా చేశారు. భాజపాతో రహస్య ఒప్పందం చేసుకుని టిఆర్ఎస్ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వం 12శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని విమర్శించారు
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…