అయ్యయ్యో వద్దమ్మ… సుఖీభవ సుఖీభవ .. అంటూ సోషల్ మీడియాలో ఓ వీడయో ద్వారా ఫెమస్ అయిన శరత్ పై దాడి ఘటన ఇప్పుడు బాగా సంచలనం అయింది. శరత్ తీవ్ర గాయాలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఈ ఫొటోలో శరత్ ముక్కు, నోట్లో నుంచి రక్తం కారుతోంది. 10 మంది యువకులు డ్యాన్సర్ శరత్ పై కర్రలు , రాడ్ లతో దాడి చేశారు. కన్ను వాపు వచ్చేలా కొట్టిన యువకులపై అతను పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. అస్సలు అతడిని ఎవరు కొట్టారు.. దీనికి గల కారణం ఏంటనేది నిన్న రాత్రి నుంచి విపరీతమైన ట్రోల్స్ వస్తున్నాయి.
అయితే దీనిపై అతడు క్లారిటీ ఇచ్చాడు. గతంలో శరత్ చెల్లిని సాయి, హరి అనే వర్గం వేధిస్తున్నాడని అతడు మందలించాడు. దీంతో శరత్ పై వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతడిని అరెస్టు చేశారు. తర్వాత ఇటీవల అతడు జైలు నుంచి బయటకు వచ్చి.. సుఖీభవ.. సుఖీభవ అంటూ వైరల్ అయ్యాడు. ఈ వీడియో వైరల్ అవ్వడం.. దీనిలో అతడు హిజ్రాలను కించ పరిచేలా వీడియో చేశాడని..
హిజ్రాలు అతడిపై దాడి చేశారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ అది నిజం కాదని.. తాను సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యానని.. సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని.. అందుకే కొంతమంది తనపై కక్షకట్టి ఓ వర్గం దాడి చేశారని అతడు చెప్పుకొచ్చాడు. తనకు సినిమాలో రెండు ఆఫర్లు వచ్చాయని.. ఇది తట్టుకోలేక కొంతమంది తనపై దాడి చేశారని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని తెలిపాడు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…