Upasana: మెగా కోడలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినటువంటి ఉపాసన ప్రస్తుతం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా ఉపాసన రాంచరణ్ లకు కూతురు జన్మించడంతో అభిమానులు కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం సంతోషకరమైన వాతావరణం ఏర్పడిందని చెప్పాలి. ఉపాసన కూతురికి జన్మనివ్వడంతో ఉపాసన గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అసలు మెగా ఇంటికి కోడలుగా అడుగుపెట్టిన ఉపాసన ఏం చదివింది తన ఆస్తులు విలువ ఎంత అనే విషయాల గురించి చర్చలు మొదలయ్యాయి. అయితే ఉపాసన ఇండియాలోనే టాప్ 100 బిలీనియర్స్ అయినటువంటి వారిలో ప్రతాపరెడ్డి మనవరాలుగా గుర్తింపు పొందారు. అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఉన్నటువంటి ప్రతాపరెడ్డి నికర ఆస్తులు విలువ 21 వేల కోట్ల రూపాయలను తెలుస్తుంది.
ఇక ఉపాసన ఇంటర్నేషనల్ బిజినెస్ అండ్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ లోగ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి అపోలో హాస్పిటల్ బాధ్యతలను చూసుకుంటున్నారు. అలాగే బి పాజిటివ్ అనే మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తున్నారు. అలాగే పలు సామాజిక కార్యక్రమాలలో కూడా ఉపాసన చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.
ఇక తాతలు తండ్రులు సంపాదించిన ఆస్తి మాత్రమే కాకుండా కేవలం ఉపాసన సంపాదించిన ఆస్తి విలువ సుమారు 1,130 వేలకోట్ల రూపాయలు ఉంటుందని తెలుస్తోంది. ఉపాసన రామ్ చరణ్ ఇద్దరి ఆస్తి కలిపి సుమారు 2500 కోట్ల రూపాయలు విలువ చేస్తుందని సమాచారం. ఇలా వీరి ఆస్తిపరంగా చూసుకుంటే రామ్ చరణ్ కంటే ఉపాసననే ఆస్తిపరురాలని తెలుస్తోంది.
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…
ఐపీఎల్ 2026 సీజన్లో కష్టకాలాన్ని ఎదుర్కొంటున్న కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. వరుస ఓటములతో ఒత్తిడిలో…
తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన స్వర్ణ కమలం చిత్రం ఇప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయింది. వెంకటేశ్ కెరీర్కు…
అండమాన్ సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుని వందలాది ప్రాణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రోహింగ్యా శరణార్థులు, బంగ్లాదేశ్ పౌరులతో ప్రయాణిస్తున్న…
ప్రముఖ నటుడు Sonu Sood తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల తిరుపతి దేవస్థానంను సందర్శించారు. స్వామివారి దర్శనం కోసం…