Uttej: ఎన్నో తెలుగు సినిమాలలో నటుడిగా కామెడీయన్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు ఉత్తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.అయితే ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నటువంటి ఉత్తేజ్ సోషల్ మీడియా వేదికగా తాజాగా తన భార్య పద్మను తలుచుకొని ఎమోషనల్ లెటర్ రాశారు. ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఉత్తేజ్ భార్య పద్మని సెప్టెంబర్ 13 2021 వ సంవత్సరంలో క్యాన్సర్ తో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే. బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈమె మరణించారు.ఇకపోతే ఏప్రిల్ 8వ తేదీ ఉద్దేశ్ పద్మల వివాహ దినోత్సవం కావడంతో ఈ విషయాన్ని గుర్తు చేసుకొని ఉత్తేజ్ ఎంతో ఎమోషనల్ అవుతూ తన భార్య పై ఉన్న తన ప్రేమను చూపెడుతూ రాసినటువంటి లెటర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా ఉత్తేజ్ తన భార్య గురించి రాస్తూ పద్దు పెళ్లిరోజు శుభాకాంక్షలు..మనకు నిన్ను చాలా మిస్ అవుతున్నాను.. ఎక్కడ ఉన్నావ్ ఎలా ఉన్నావ్ నువ్వు నేను మనం ఆయన ఈ పెళ్లి రోజున కుటుంబ వ్యవస్థకు నాందీ వాచకం పలికిన రోజు. పద్దూ.. !! పెళ్లి కి ముందు, మా నాన్నకి ఉత్తరం రాసావు, మీ అబ్బాయి నేను ఇష్టపడుతున్నాం. మీరు సమ్మతిస్తే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామని రాశావు అందుకు మా నాన్న కూడా ఒప్పుకున్నారు.
ఇలా ఇరువురి కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో థియేటర్ ని గుడిగా మార్చుకొని మన పెళ్లి చేసుకున్నాం. ఇలా పెళ్లి బంధంతో నాలో సగం వచ్చి నాలవ్ సగమై నాతో నడుస్తూ ఎటు వెళ్లిపోయావు నువ్వు తిరిగిరాని ఈ లోకం కోసం తిరిగి తిరిగి చూస్తూన్న పద్దు లవ్ యు పద్దమ్మ అంటూ ఈ సందర్భంగా ఉత్తేజ్ తన పెళ్లి రోజున తన భార్యను తలుచుకుంటూ రాసినటువంటి ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…