బుల్లితెరపై ఎంతో రసవత్తరంగా దూసుకుపోతున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు భారీ రేటింగ్స్ ను సొంతం చేసుకుంటుంది. గత ఎపిసోడ్ లో మోనిత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసిన ఆనందరావు గుండెపోటుతో ఆసుపత్రి పాలవుతాడు. ఈ క్రమంలోనే దీప ఈపెళ్లి జరగదని ఖరాఖండిగా మోనితకి వార్నింగ్ ఇస్తుంది.
దీప వార్నింగ్ ఇవ్వడంతో మోనిత విషం కలిపిన నీళ్లను బాటిల్ లోకి తీసుకుని దీప ఇంటికి వెళ్లి బెదిరిస్తుంది. మోనిత ఇలా బెదిరించడంతో అందరూ ఎంతో షాక్ అవుతారు. కానీ దీప మాత్రం తాగవే.. ఈ నీళ్లు తాగు అంటూ బెదిరిస్తుంది. మోనిత కంగారు పడటంతో ఆ బాటిల్ లోని నీటిని దీప తాగుతుంది. ఈ క్రమంలోనే దీప విషం కలిపిన నీళ్లు తాగటంతో అభిమానులు ఆ తర్వాత ఏం జరుగుతుందో అని తీవ్ర ఆతృతతో ఎదురు చూస్తున్నారు.
ఒకవేళ అవి నిజంగానే విషం కలిపిన నీళ్లు అయితే వంటలక్క చనిపోతుందా… దీప చనిపోతే కార్తీక్, మోనితల పెళ్లి జరుగుతుందా.. ఏంటి ఈ ట్విస్ట్ మాకు అంటూ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. నిజంగానే దీప చనిపోతుందా..?కార్తీక్,మోనిత పెళ్లి జరుగుతుందా..? అనే విషయం తెలియాలంటే మనం సోమవారం ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాల్సిందే.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…