లాక్ డౌన్ నేపద్యంలో సెలబ్రేటీ లందరూ ఇంటి వద్దనే ఉండటంతో సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి విద్యాబాలన్ కూడా అభిమానులు అడిగే ప్రశ్నలకు తనదైన స్టైల్లో సమాధానాలు ఇచ్చారు. ఈ నేపద్యంలో ఒక నెటిజన్ కాస్త క్లిష్టమైన ప్రశ్ననే వేసాడు. షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్.. వీళ్లిద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకుంటావు? అంటూ ప్రశ్నించాడు. విద్యాబాలన్ ఎంతో తెలివిగా చాకచక్యంగా తన భర్త సిద్దార్థ్ రాయ్ కపూర్(ఎస్ఆర్కే) అని దిమ్మతిరిగే సమాధానమిచ్చింది. దీనితో పాటు భర్తతో కలిసి దిగిన ఒక ఫొటోను కూడా షేర్ చేసింది..
ఇక తాగజ విద్యాబాలన్ నటించిన ‘షేర్నీ’ ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. అటవీశాఖ అధికారిణిగా కనిపించింది విద్యాబాలన్. మనుషులకు, మృగాలకు మధ్య జరిగే కథాంశంతో తీసిన షేర్నీ సినిమా ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమా చిత్రీకరణ అంటా మధ్యప్రదేశ్ అడవుల్లోనే జరిగింది. ఈ చిత్రం జూన్ 18న అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ కానుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…