తెలంగాణ మంత్రి వర్గం సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్నా ఈ మంత్రి వర్గ సమావేశం ప్రగతి భవన్ లో జరుగుతుంది. ఈ క్రమంలో మంత్రి వర్గ సమావేశానికి మంత్రులందరూ హాజరయ్యారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ఫైల్ కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యోగుల వేతన సవరణపై చర్చ జరపనున్నట్టు సమాచారం. మరోవైపు రాష్ట్రంలో కరోనా పరిస్థితి, లాక్ డౌన్ అమలు, రేపటితో లాక్ డౌన్ గడువు ముగుస్తున్న నేపధ్యంలో ఇకపై లాక్ డౌన్ పెట్టాలా? వద్దా అనే అంశంపై కూడా చర్చ జరగనున్నట్టు తెలుస్తుంది. మరోవైపు కరోనా ఉదృతి నేపద్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై ఎలాంటి ప్రభావం చూపింది. తీసుకోవాల్సిన చర్యలేంటి తదితర అంశాలపై సమావేశంలో చర్చించి మంత్రి వర్గం తగిన నిర్ణయాలు తీసుకోనున్నది.
కర్నూలు జిల్లా ఆదోనిలో శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కుటుంబ సమస్యతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు…
దేశవ్యాప్తంగా డిజిటల్ చెల్లింపుల్లో కీలక పాత్ర పోషించిన పేటీఎం పేమెంట్స్ బ్యాంక్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్…
ఐపీఎల్ 2026 సీజన్లో కీలక మ్యాచ్కు ముందు ఢిల్లీ క్యాపిటల్స్ శిబిరంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. జట్టు ప్రాక్టీస్ సెషన్లో…
జుట్టు సంరక్షణలో చాలా మంది చేసే ఒక చిన్న పని — దువ్వడం. అయితే ఇది చిన్న విషయం అనిపించినా,…
వైశాఖ మాసం హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన కాలంగా భావించబడుతుంది. ఈ మాసంలో చేసే పూజలు, దానధర్మాలు విశేష ఫలితాలను…
భారత క్రికెట్లో ఒకప్పుడు పెద్ద వివాదంగా నిలిచిన చెంపదెబ్బ ఘటన మరోసారి వార్తల్లోకి వచ్చింది. మాజీ క్రికెటర్ శ్రీశాంత్ తాజాగా…