ప్రస్తుతం కరోనాతో ప్రపంచమంతా స్తంభించిపోయింది. ముందుగానే లాక్ డౌన్ విధించినాకూడా మన దేశంలో ఇంకా ఈ మహమ్మారి కట్టడికాకపోవడంతో మరోసారి మే 3 వరకు కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా షూటింగులతో పాటు వ్యాపారాలు అన్ని మూతపడ్డాయి. ప్రజలు ఎవరు ఇళ్ళనుండి బయటకు రావడంలేదు. ఈ కారణంగా పనులు లేక, తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్న వారికి సినీ నటులు, సెలెబ్రేటిస్ తమ వంతు సాయం చేస్తున్నారు.
ఇప్పటికే చాలా మంది నటీనటులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తమ వంతు సహాయం అందించారు. కానీ ఇప్పటి వరకు రౌడీ విజయ్ దేవరకొండ ఎటువంటి సాహయం ప్రకటించలేదు. దీనిపై పలు విమర్శలు వచ్చాయి. అయితే తనవంతుగా ప్రజలకు సలహాలు, సూచనలు ఇస్తూ, పోలీసులకు తన వంతు సహాయసహకారాలు అందిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా కరోనాపై పోరాటానికి కోటి ముప్పై లక్షలు భారీ విరాళాన్ని ప్రకటించాడు. ఇటువంటి విపత్కర సమయంలో సహాయం అందించాడని రెండు ఛారిటీ సంస్థలకు ఏర్పాటుచేసి తాను అందరికంటే భిన్నం అని మరోసారి చాటి చెప్పాడు.
వేసవి కాలంలో బయట నిలిపిన బైక్పై కూర్చుంటే సీటు వేడి ఎక్కువగా ఉండటం సాధారణమే. కానీ ఈ వేడి కేవలం…
ఎండబెట్టిన చేపలు, అంటే డ్రై ఫిష్, సాధారణంగా రుచికరమైన వంటకంగా మాత్రమే భావిస్తారు. కానీ పోషకాహార నిపుణుల ప్రకారం ఇవి…
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ప్రసిద్ధి చెందిన మురాది ఆంజనేయస్వామి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం తాజాగా నిర్వహించారు. ఈ సందర్భంగా…
భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధనఖడ్ ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా…
తెలంగాణలోని సిద్దిపేట పట్టణం ఆదివారం రాత్రి భక్తి వాతావరణంలో తేలియాడింది. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు రథోత్సవం ఘనంగా నిర్వహించబడగా,…
వైశాఖ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే మోహిని ఏకాదశి హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన వ్రతాలలో ఒకటిగా భావించబడుతుంది. ఈ…