చాలా మందికి పర్యావరణాన్ని రక్షించడం, మొక్కలు నాటడం, నాటిన మొక్కలను రక్షించడం అంటే ఎంతో ఇష్టం. ఈ క్రమంలోనే పర్యావరణంతో మమేకమై ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నారు. ఈ విధంగా పర్యావరణ ప్రేమికులు పర్యావరణంతో కలిసి జీవించడం కోసం ఎంతకైనా సాహసం చేస్తారు. ఈ క్రమంలోనే వారు చేసే కొన్ని ప్రయత్నాలు ఎందరినో ఆశ్చర్యపరచే ఈ విధంగా ఉంటాయి. ప్రస్తుతం ఓ యువకుడు చేసిన అటువంటి ప్రయత్నానికి సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
రాజస్థాన్లోని బికనేర్ జిల్లాకు చెందిన పంచు గగ్రామానికి చెందిన ఒక యువకుడు తన ఇంటి సమీపంలోనే ఒక ఎత్తయిన వృక్షం ఉంది. అయితే రాజస్థాన్లో వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాగా,ఈ వేడి నుంచి ఉపశమనం పొందడం కోసం ఆ యువకుడు సరికొత్త ఆలోచన చేసి ఏకంగా చెట్టుపైనే ఇంటి నిర్మించాడు.
ఈ విధంగా యువకుడు తన ఇంటి సమీపంలోనే ఉన్న చెట్టుపై ఏకంగా ఇంటిని నిర్మించి ఆ ఇంటిలోనే నివసిస్తున్నాడు. ఈ క్రమంలోని సదరు యువకుడు మాట్లాడుతూ ఈ ఎండల నుంచి తనకు చెట్టుపైనే ఉపశమనం కలిగిందని, అందుకోసమే ఈ విధంగా చెట్టుపై ఇంటిని నిర్మించుకునట్లు తెలిపాడు.ప్రస్తుతం ఈ యువకుడు నిర్మించిన హౌస్ ట్రీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది పర్యావరణ ప్రేమికులను ఆకట్టుకుంది. ఈ విధంగా యువకుడు చేసిన ప్రయత్నం ఎంతోమందిలో స్ఫూర్తిని నింపిందని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…