Virat Kohli -Anushka Sharma: అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్.ఒకరు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరొకరు ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇల వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇకపోతే విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరు కూడా కోట్లు సంపాదిస్తూ ముంబైలో ఆలీబాగ్ ప్రాంతంలో కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ ఈ దంపతులు మాత్రం జుహూ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది.
ముంబైలోని జుహు ప్రాంతంలో హై టైడ్ అనే బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి సీ వ్యూవ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందట అందుకోసమే ఈ దంపతులు సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఇకపోతే ఈ ఇంటి కోసం ఈ దంపతులు నెలకు 2.72 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ ఇంటిలో అద్దెకు ఉండడం కోసం వీరి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలుస్తోంది. ఇక ఈ దంపతులు ఉన్న అపార్ట్మెంట్ మరెవరిదో కాదు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్దే అని తెలుస్తుంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…