Virat Kohli -Anushka Sharma: అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు ఇండియాలో మోస్ట్ పాపులర్ సెలబ్రిటీస్.ఒకరు చిత్ర పరిశ్రమలో అగ్రతారగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగా మరొకరు ఇండియన్ క్రికెటర్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని కోట్ల రూపాయలను సంపాదిస్తున్నారు. ఇల వీరిద్దరూ కొన్ని సంవత్సరాలు పాటు ప్రేమలో ఉండి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఇకపోతే విరాట్ కోహ్లీ అనుష్క ఇద్దరు కూడా కోట్లు సంపాదిస్తూ ముంబైలో ఆలీబాగ్ ప్రాంతంలో కోట్లు విలువ చేసే ఫామ్ హౌస్ కొనుగోలు చేశారని తెలుస్తోంది.ఇలా ఎంతో విలాసవంతమైన ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ ఈ దంపతులు మాత్రం జుహూ ప్రాంతంలో అద్దె ఇంట్లో ఉన్నారని తెలుస్తోంది.
ముంబైలోని జుహు ప్రాంతంలో హై టైడ్ అనే బిల్డింగ్ లో నాలుగో ఫ్లోర్లో ఈ ఫ్లాట్ ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రాంతం నుంచి సీ వ్యూవ్ ఎంతో అద్భుతంగా కనిపిస్తూ ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందట అందుకోసమే ఈ దంపతులు సొంత ఇంట్లో కాకుండా అద్దె ఇంట్లో ఉంటున్నారు.
ఇకపోతే ఈ ఇంటి కోసం ఈ దంపతులు నెలకు 2.72 లక్షల రూపాయల అద్దె చెల్లిస్తుండడం విశేషం. ఇప్పటికే ఈ ఇంటిలో అద్దెకు ఉండడం కోసం వీరి మధ్య అగ్రిమెంట్ కూడా కుదిరిందని తెలుస్తోంది. ఇక ఈ దంపతులు ఉన్న అపార్ట్మెంట్ మరెవరిదో కాదు క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ మాజీ క్రికెటర్ సమర్జీత్ సింగ్ గైక్వాడ్దే అని తెలుస్తుంది.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…