Virupaksha: సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అద్భుతమైన హిట్ అందుకొని ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకొని అన్ని భాషలలో మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా ఎంతో అద్భుతమైన ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిజానికి ఈ సినిమాలో మొదటి ఛాయిస్ హీరోయిన్గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ నటి సాయి పల్లవి.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటి సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట అయితే సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా క్రేజీ హీరోయిన్.ఈమె అద్భుతమైన నటనతో నాట్యంతో హీరోలను డామినేట్ చేస్తూ కనిపిస్తారు ఈ తరుణంలోని ఈ సినిమాలో కూడా సాయి పల్లవిని తీసుకుంటే హీరో పాత్రను డామినేట్ చేస్తుందని భావించారట.
ఇలా హీరో క్యారెక్టర్ ను డామినేట్ చేసే విధంగా సాయి పల్లవి ఉంటుందనీ భావించిన నిర్మాతలు ఈ సినిమాలో సాయి పల్లవి స్థానంలో నటి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.ఒకవేళ ఈ సినిమాలో కనుక సంయుక్త బదులు సాయి పల్లవి కనుక నటించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…