Virupaksha: సాయిధరమ్ తేజ రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత మొదటిసారి విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా విరూపాక్ష సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన అద్భుతమైన హిట్ అందుకొని ఏకంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి రికార్డు సృష్టించారు. ఈ సినిమాలో సాయి ధరంతేజ్ సరసన నటి సంయుక్త మీనన్ నటించిన విషయం మనకు తెలిసిందే.
ఇక ఈ కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అద్భుతమైన హిట్ అందుకొని అన్ని భాషలలో మంచి కలెక్షన్లను రాబట్టింది.ఇలా ఎంతో అద్భుతమైన ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నిజానికి ఈ సినిమాలో మొదటి ఛాయిస్ హీరోయిన్గా సంయుక్త మీనన్ కాదని తెలుస్తోంది. ఈ సినిమాలో ఫస్ట్ ఛాయిస్ నటి సాయి పల్లవి.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్గా నటి సాయి పల్లవిని తీసుకోవాలని భావించారట అయితే సాయి పల్లవి ఇండస్ట్రీలో చాలా క్రేజీ హీరోయిన్.ఈమె అద్భుతమైన నటనతో నాట్యంతో హీరోలను డామినేట్ చేస్తూ కనిపిస్తారు ఈ తరుణంలోని ఈ సినిమాలో కూడా సాయి పల్లవిని తీసుకుంటే హీరో పాత్రను డామినేట్ చేస్తుందని భావించారట.
ఇలా హీరో క్యారెక్టర్ ను డామినేట్ చేసే విధంగా సాయి పల్లవి ఉంటుందనీ భావించిన నిర్మాతలు ఈ సినిమాలో సాయి పల్లవి స్థానంలో నటి సంయుక్త మీనన్ ను ఎంపిక చేసినట్టు సమాచారం.ఒకవేళ ఈ సినిమాలో కనుక సంయుక్త బదులు సాయి పల్లవి కనుక నటించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని నేటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…