కరీంనగర్ లో దళిత బంధు పై సోమేష్కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళిత బందు అమలు చేస్తామని ఆయన తెలిపారు. దళిత బంధు పై ఆందోళన అవసరం లేదని స్పష్టం చేశారు. చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయని అన్ని సరిచేస్తామని వెల్లడించారు. ఆర్థిక సాయం తో ఎలాంటి స్కీమ్ తీసుకుంటారో పర్యవేక్షిస్తామని సోమేష్ కుమార్ చెప్పుకొచ్చారు.
కాగా హుజరాబాద్ లో సర్వే చేసి వివరాలు సేకరించామని రాహుల్ బొజ్జా తెలిపారు. గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు. లబ్ధిదారుల ఎంపిక తర్వాత సాయం మంజూరు చేస్తామని రాహుల్ బొజ్జ చెప్పుకొచ్చారు.
తెలుగు రాష్ట్రాల్లో కోర్టులకు బాంబు బెదిరింపులు తెలుగు రాష్ట్రాల్లోని పలు కోర్టులకు బాంబు బెదిరింపులు రావడం కలకలం సృష్టించింది. రాజమహేంద్రవరం,…
వెండి, బంగారం ధరల్లో ఇటీవల కనిపిస్తున్న హెచ్చుతగ్గులు మార్కెట్లో చర్చనీయాంశంగా మారాయి. గత కొన్ని వారాలుగా పసిడి, వెండి రేట్లు…
రంజాన్ సీజన్ ప్రారంభం, హలీం సందడి రంజాన్ మాసం ప్రారంభమయ్యింది. హైదరాబాద్ సహా దేశంలోని పలు నగరాల్లో హలీం విందుల…
పాన్ ఇండియా స్టార్గా ఎదిగిన ప్రభాస్ కెరీర్ మరో మలుపు తిరుగుతున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథ…
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన అన్నమయ్య జిల్లా ఘటనకు మరో కీలక మలుపు తిరిగింది. మదనపల్లెలో ఏడేళ్ల బాలికపై దారుణానికి పాల్పడ్డాడని…
ఉదయం లేవగానే శరీరం తేలికగా అనిపించకపోతే రోజంతా ఏదో భారంగా ఉంటుంది. మలబద్ధకం సమస్య చాలా మందిని వేధిస్తున్న సాధారణ…