General News

దారుణం: భర్త ఆ భాగాలను కోసి కూర వండిన భార్య.. చివరికి?

సాధారణంగా భార్య భర్తల మధ్య గొడవలు రావడం అనేది సర్వసాధారణం. ఈ క్రమంలోనే కొందరు భార్య భర్తలు ఎన్నోసార్లు గొడవపడి తర్వాత మామూలుగా కలిసిమెలిసి ఉంటారు. కానీ బ్రెజిల్ కి చెందిన ఓ మహిళ తన భర్తతో గొడవపడి అతనిని చంపి అతని శరీర భాగాలను ముక్కలు ముక్కలు చేసి తన భర్త మర్మాంగాలతో కూర వండిన ఘటన బ్రెజిల్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

బ్రెజిల్లోని సావో గొంకలో నివసిస్తున్న దయానే క్రిస్టినా రోడ్రిగ్స్ మచాడో అనే మహిళ తన భర్తను చంపడమే కాకుండా శరీర భాగాలను ముక్కలు ముక్కలుగా కోసి అతని మర్మాంగాలతో ఫ్రై చేసింది. జూన్ 7వ తేదీన సావో తన భర్త ఆండ్రీతో గొడవ పడింది. ఈ క్రమంలోనే ఆండ్రీ అర్థ నాదాలు చేయడం చుట్టుపక్కల వాళ్లు కూడా విన్నారు.తరచూ వీరిద్దరి మధ్య గొడవలు తలెత్తడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు.

ఈ క్రమంలోనే సావోతో అండ్రీ గొడవపడిన ప్పటినుంచి కనిపించకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే నగ్నంగా రక్తపుమడుగులో ముక్కలు ముక్కలుగా ఆండ్రీ మృతదేహం కనిపించింది. అదేవిధంగా సావో అతని మర్మాంగాలను కోసి సోయాబీన్ సాస్ వేసి ఫ్రై చేసిన్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ ఘటనపై ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టుకు హాజరుపరచగా ఆమె తరపు న్యాయవాది ఆండ్రీ సావోను చంపడానికి రావడంతో ఆత్మరక్షణ కోసం తనను హత్య చేసినట్లు తెలిపారు. ఈక్రమంలోనే ఆత్మరక్షణ కోసమే చంపినట్లు అయితే ముందుగా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని, అతని శరీరాన్ని ఎందుకు ముక్కలుగా ఖండించాలని ప్రశ్నించారు. అయితే వీరిద్దరి మధ్య గొడవ రావడానికి గల కారణాలు ఏమిటనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ప్రభాస్ ‘ఫౌజీ’ ఛాన్స్ వదిలేసిన టాలీవుడ్ హీరో ఎవరు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…

6 minutes ago

180 బాధితులు.. దేశాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన

మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…

15 minutes ago

వరుణ్ తేజ్ గాయం.. నిహారిక ఎమోషనల్ ప్రెస్ నోట్

టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…

52 minutes ago

అటెండర్ మాస్టర్ ప్లాన్.. SBIకి రూ.2.65 కోట్ల షాక్!

తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…

3 hours ago

ఎన్నికల వేళ ఆస్తుల వివాదం.. ఉదయనిధిపై విచారణ

తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…

4 hours ago

యంగ్ ఏజ్‌లోనే లివర్ రిస్క్.. ఫ్యాటీ లివర్‌కు ఆహారమే కారణమా? కొత్త అధ్యయనం ఏమంటోంది?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కాలేయ సంబంధిత వ్యాధులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా Non-Alcoholic Fatty Liver Disease లేదా నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ…

4 hours ago