YS Sharmila: వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన తర్వాత తన సొంత అన్నయ్య జగన్మోహన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే .ఈమె జగన్ మోహన్ రెడ్డి గురించి మాత్రమే కాకుండా తన బాబాయ్ వివేకానంద రెడ్డి హత్య కేసు చేసిన అవినాష్ రెడ్డి అయితే తనని కాపాడుతున్నది జగన్మోహన్ రెడ్డి అంటూ ఎన్నోసార్లు వారిపై విమర్శలు చేస్తూ వచ్చారు.
తాజాగా మరోసారి గొడ్డలి పోటు రాజకీయాలు అంటూ ఈమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తన తండ్రి మహేష్ రాజశేఖర్ రెడ్డి పేరును ఛార్జ్ సీటులో రాసినటువంటి వారికి ఏఏజీ పదవులు ఇచ్చారంటూ ఈమె మండిపడ్డారు. ఇక వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి లేనప్పుడు సిబిఐ విచారణ కావాలన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు వద్దన్నారో తెలియడం లేదని తెలిపారు.
ఇక జగన్ ను తెలంగాణలో చూసుకునే రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని, తాను వెయ్యి కోట్లు కనుక తీసుకొని ఉంటే నిరూపించాలని ఈమె ప్రశ్నించారు.తన భర్త అనిల్ భాజపా నేతలను కలిసినట్టు విమర్శించారు. తన భర్త ఎవరిని కలవలేదని అవినాష్ లాగా అర్ధరాత్రి గొడ్డలి పోటు రాజకీయాలు మాకు తెలియవు అంటూ ఈ సందర్భంగా షర్మిల చేసినటువంటి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…