ఇప్పుడు రాజమౌళి అంటే యూనివర్సల్ డైరక్టర్.. బాహుబలి సినిమా తో ఇండియన్ మూవీతో ఇండస్ట్రీ స్టామినా ఎంటో ప్రపంచానికి చాటి చెప్పేడు.. టాలీవుడ్ నుండి హాలీవుడ్ దాక రాజమౌళి తర్వత ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నాడా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.. దర్శక ధీరుడు ఆ స్థాయికి రావడం వెనుక ఆయన కష్టం ఎంతో ఉంది.. అంతే పాత్ర పోషించారు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. మంచి రచయితగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. రచయిత గానే కాకుండా మెగాఫోన్ పట్టి దర్శకుడిగాను సినిమాలు తీశారు.. అలాంటి విజయేంద్ర ప్రసాద్ కిడ్నాప్ కి గురయ్యారు.. అయనను చిత్ర హింసలు పెట్టి 60 లక్షల చెక్కు రాయించుకున్నారు గుర్తుతెలియని వ్యక్తులు.. అయితే ఇదంతా జరిగింది ఇప్పుడు కాదు.. అస్సలు అప్పుడు ఏం జరిగింది , కిడ్నాప్ ఎలా జరిగింది పూర్తి వివరాలు తెలియాలి అంటే ఈ వీడియో చూడండి..

































