Connect with us

General News

డబ్బులు పంపించు రాత్రికి నీ దగ్గరకి వస్తా అంటూ facebook లో మెసేజ్ పెట్టాడు.. పాపం.. ఆ తరువాత చుడండి ..!!

Published

on

సోషల్ మీడియా … స్కూల్ కి,కాలేజీ కి వెళ్లి చదువు ఎంత నేర్చుకుంటున్నారో తెలీదు కానీ పక్క వాళ్ళను చూసి ఈ ఫేస్ బుక్,ట్విట్టర్ లాంటివి వాడటం చాలా మందే నేర్చుకున్నారు ,అయితే ఈ సోషల్ మీడియా వాడటం అయితే మొదలు పెట్టారు కానీ అది ఎలా వాడాలి అన్న దాని మీద కనీస జ్ఞానం కూడా లేకుండా ఉన్న వాళ్ళు చాలా మందే ఉన్నారు, ముఖ్యంగా అమ్మాయి కనపడితే చాలు హాయ్ డియర్ నైస్ పిక్ అంటూ మొదలెట్టేస్తారు,అయితే ఆలా చేయడం వల్ల వాళ్ళ పరువు పోగొట్టుకోడమే కాదు మన దేశం పరువు కూడా పోగొడుతున్నారు అని అర్ధం చేసుకోలేకపోతున్నారు, దేశం పరువు పోవడం ఏంటా అనుకుంటున్నారా ఒకసారి ఈ ప్రబుద్దుడు చేసిన పని చూడండి,ఎలా మన దేశం పరువు తీసాడో …

అతని పేరు అనిల్, పాపం నాలుగు ఇంగిలీషు ముక్కలు మాట్లాడటం వచ్చు అనుకుంటా,దానికి తోడు ఫేస్ బుక్ అకౌంట్ కూడా ఉంది,ఇంక అతన్ని ఆపేదెవరు చెప్పండి,పేస్ బుక్ మీద పడిపోయాడు,కనపడిన ప్రతి అమ్మాయిని కెలకడం మొదలెట్టేసాడు,అతనికి పొరపాటున ఒక బ్రిటిష్ యువతి ఫేస్ బుక్ లో కనపడింది,ఫారిన్ పిల్ల కదా వారికి ఇవన్నీ మామూలే అనుకున్నాడో లేక అతను నవ మన్మధుడు అనుకున్నాడేమో వెంటనే ఆమెకు మెసేజ్ చేసి ఐ లవ్ యు,నాతో సెక్స్ చేస్తావా అంటూ సిగ్గు లేకుండా ప్రవర్తించడం మొదలు పెట్టాడు,అయితే ఆమె కోపం తెచ్చుకోకుండా అతనికి సంయమనంతో రిప్లై ఇస్తూ అతనితో కామెడీ గా ఆదుకోవడం మొదలు పెట్టింది. అనిల్ అని ఉన్న అతని పేరుని యానల్ ( అంటే ఏంటో చెప్పక్కర్లేదు అనుకుంటా ) అని మార్చేసింది,ఆమె అలా కామెడీ చేస్తున్న అర్ధం కాలేదనుకుంటా అతని మట్టి బుర్రకి మల్లి సిగ్గు లేకుండా నేను నీ దగ్గరకి రావళి అనుకుంటున్నాను నాకు 500$ డబ్బులు పంపించు నీ దగ్గరకి వస్తా అంటూ ఆమెను డబ్బులు అడగడం మొదలు పెట్టాడు.అయితే ఆమె సరే నేను డబ్బులు ఇస్తా కానీ నువ్వు ఫేస్ బుక్ లో ఐ అం యానల్ ఫ్రొం యానస్ అని స్టేటస్ పెట్టు అని అడిగింది,అయితే అది చేయడానికి కూడా అతను సిగ్గు పడలేదు,అలా ఆ విదేశీ యువతి ముందు మన దేశం పరువు తీసేసాడు,ఆమె అతనితో చేసిన చాటింగ్ అంతా స్క్రీన్ షాట్స్ తీసి ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసిరి అతని పరువుని తీసింది.మీరే చూడండి అతగాడి భాగోతం… మీకు ఇంగ్లీష్ పాఠాలు ఏమైనా నేర్పిస్తాడేమో నేర్చుకోండి కుదిరితే.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!