Featured

బోల్తా పడిన బస్సు.. ఆరుగురు దుర్మరణం.. మరో 24 మంది..

రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా పడి అక్కడికక్కడే ఆరుగురు మరణించిన ఘటన ఉత్తర్​ప్రదేశ్​ రాష్ట్రంలో జరిగింది. ఉత్తర్​ప్రదేశ్ లోని మొరాదాబాద్-లఖ్‌నవూ హైవేపై ఒక జీపును ఢీకొన్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు.

మరో 24మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పంజాబ్​ రాష్ట్రానికి చెందిన ఒక డబుల్ డెక్కర్ బస్సు నియంత్రణ కోల్పోయి జీపును ఢీకొట్టిందని అక్కడి ప్రత్యక్ష సాక్ష్యుల సమాచారం..

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

భైరవ స్వామి అనుగ్రహం కావాలా? కాలాష్టమి రోజున ఇలా పూజించండి!

హిందూ సంప్రదాయంలో ప్రతి నెల కృష్ణ పక్ష అష్టమికి ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. ఈ రోజును కాలాష్టమిగా పిలుస్తారు.…

14 hours ago

భారత యువతలో వేగంగా పెరుగుతున్న హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లు.. కారణాలేమిటి?

భారతదేశంలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లలోపు వయసున్న…

14 hours ago

ప్రతిరోజూ ఓట్స్ తింటున్నారా? ఈ దుష్ప్రభావాల గురించి తప్పక తెలుసుకోండి!

ఇటీవల కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది తమ రోజువారీ ఆహారంలో ఓట్స్‌ను భాగం చేసుకుంటున్నారు. బరువు తగ్గడం,…

14 hours ago

సాధారణ బ్యాక్ పెయిన్ అనుకుని వదిలేస్తున్నారా? కిడ్నీలు డ్యామేజ్ అయ్యే ప్రమాదం!

ఈ మధ్యకాలంలో చాలా మంది అకస్మాత్తుగా వచ్చే నడుము నొప్పిని సాధారణ సమస్యగా తీసుకుంటున్నారు. ఎక్కువసేపు కూర్చోవడం, తప్పుగా నిద్రపోవడం…

14 hours ago

మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ అలర్ట్.. మనుషులకు ఎలా సోకుతుంది? వైద్యుల కీలక హెచ్చరిక!

మహారాష్ట్రలో తాజాగా నమోదైన బర్డ్ ఫ్లూ కేసులు మరోసారి ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో పక్షుల్లో హెచ్5ఎన్1 వైరస్…

14 hours ago

ఉదయాన్నే శనగలు తింటే శరీరంలో జరిగే మార్పులు చూసి ఆశ్చర్యపోతారు!

ఆరోగ్యకరమైన ఆహారం గురించి మాట్లాడినప్పుడు పప్పుధాన్యాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. అందులో శనగలు శరీరానికి అవసరమైన అనేక పోషకాలను అందించే…

14 hours ago