మూడు రాజధానులపై కేంద్ర మంత్రి సంచలన వ్యాఖ్యలు !!

ఏపీ రాజధాని తరలింపు విషయంలో అమరావతి రైతులు చేస్తున్న ఆందోళనలు, నిరసనలు ఇప్పుడు ఢిల్లీ కి చేరాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారంటూ అమరావతి రైతులు, రాజధాని జెఎసి నేతలు ఈరోజు ఢిల్లీ లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ని కలిసి విన్నవించుకున్నారు. అంతేకాదు ఆందోళనకారులపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందని, వారిపై అక్రమ కేసులు పెడుతుందని దీనిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి అని కిషన్ రెడ్డిని కోరారు రాజధాని జేఏసీ నేతలు.

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎటు వంటి సమాచారం లేదని, కేంద్రప్రభుత్వానికి సమాచారం అందితే ఖచ్చితంగా ఏపీ ప్రభుత్వంతో చర్చిస్తామని చెప్పారు. రాజ్యాంగ పరిధిలోనే కేంద్ర వ్యవహరిస్తుందని చెప్పారు. అభివృద్ధి వికేంద్రీకరణ మంచిదే కానీ, రాజధాని తరలింపు మంచిది కాదని, అయితే అది మాత్రం రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన విషయం అన్నారు కిషన్ రెడ్డి. ఈ విషయంపై ప్రభుత్వానికి సూచనలు మాత్రం చేస్తామని చెప్పారు. మూడు రాజధానులు మంచిది కాదని బీజేపీ ఇంతకుముందే చెప్పిందని చెప్పారు కిషన్ రెడ్డి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

‘పెద్ది’ వెనుక కథ ఇదే.. రామ్ చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు కొనసాగుతున్నాయి. ట్రైలర్‌కు వచ్చిన…

2 days ago

ట్రంప్ కుటుంబంపై దాడి కుట్ర బహిర్గతం.. ఇవాంకా లక్ష్యమా?

అమెరికా రాజకీయ వర్గాల్లో కలకలం రేపే విధంగా ఓ కీలక కుట్ర వెలుగులోకి వచ్చినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు సూచిస్తున్నాయి.…

2 days ago

సోషల్ మీడియా దాడులకు బ్రేక్.. పోలీసులను ఆశ్రయించిన అనసూయ, విష్ణుప్రియ

టాలీవుడ్‌లో మహిళా సెలబ్రిటీలపై సోషల్ మీడియా వేదికగా పెరుగుతున్న వేధింపులు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ప్రముఖ యాంకర్‌లు, నటీమణులు అనసూయ…

2 days ago

ఐస్‌క్రీమ్ లవర్స్‌కు శుభవార్త.. ఈ తీపి వెనుక ఉన్న హెల్త్ సీక్రెట్స్

వేసవి వేడిలో చల్లని తీపి రుచిగా అందరినీ ఆకట్టుకునే ఐస్‌క్రీమ్ గురించి కొత్త కోణంలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.…

2 days ago

సీరియల్స్‌కు సుహాసిని గుడ్‌బై..? బుల్లితెరలో కొత్త టర్న్!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి సుహాసిని గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఎన్నో సూపర్…

3 days ago

మనీ ప్లాంట్ దొంగతనం చేస్తే అదృష్టం వస్తుందా..? ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టేముందు ఇది తెలుసుకోండి!

ఇటీవలి కాలంలో ఇంటి అలంకరణలో భాగంగా మనీ ప్లాంట్ మొక్కకు ప్రత్యేక స్థానం దక్కింది. చాలా మంది ఈ మొక్కను…

3 days ago