కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) దేశంలోని పలు నగరాల్లో తనకు గల ఇళ్ల ఫ్లాట్లు, ఆస్తులను విక్రయించాలని ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా రూ.250-300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే.. ఈ ఆస్తులు అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఎయిరిండియా ఆస్తులు ఉన్నాయి.
వివిధ నగరాల్లోని ఎయిరిండియా (ఏఐ) తన ఆస్తులను విక్రయించడానికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ ఆస్తుల విక్రయాలకు బిడ్లను ఆహ్వానించిందీ నోటీసు. ఎయిరిండియాకు వాణిజ్య, నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విక్రయానికి ఎంఎస్టీసీ అనే సంస్థను నియమించుకుంది. ఈ-వేలం ద్వారా ఈ ఆస్తుల విక్రయ ప్రక్రియ కొనసాగుతుంది.
ఇటీవల కాలంలో జుట్టు రాలిపోవడం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. వాతావరణ మార్పులు, ఒత్తిడి, పోషకాహారం లోపం వంటి…
ఆంధ్రప్రదేశ్లోని ఆధ్యాత్మిక కేంద్రాలలో ఒకటైన అపరాజితా దేవి ఆలయం ఇటీవల భక్తుల దృష్టిని ఆకర్షిస్తోంది. విజయవాడలో ఉన్న ఈ ఆలయం…
భక్తి సంగీతానికి పునాది వేసిన మహానుభావులలో పురందరదాసు పేరు ప్రత్యేకంగా నిలుస్తుంది. కర్ణాటక సంగీతానికి “పితామహుడు”గా గుర్తింపు పొందిన ఆయన,…
మన వంటింట్లో సులభంగా దొరికే ధనియాలు కేవలం వంట రుచిని పెంచడానికే కాదు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కీలక పాత్ర…
హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేక స్థానం కలిగిన సీతా నవమి పండుగను దేశవ్యాప్తంగా భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ రోజు సీతాదేవి…
వేసవి కాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది. ఈ సమయంలో కేవలం చల్లని పానీయాలు తాగడం సరిపోదు.…