కేంద్ర ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా (ఏఐ) దేశంలోని పలు నగరాల్లో తనకు గల ఇళ్ల ఫ్లాట్లు, ఆస్తులను విక్రయించాలని ప్రణాళిక రూపొందించింది. దీని ద్వారా రూ.250-300 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. అయితే.. ఈ ఆస్తులు అత్యంత విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్నాయి. దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఎయిరిండియా ఆస్తులు ఉన్నాయి.
వివిధ నగరాల్లోని ఎయిరిండియా (ఏఐ) తన ఆస్తులను విక్రయించడానికి శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఈ ఆస్తుల విక్రయాలకు బిడ్లను ఆహ్వానించిందీ నోటీసు. ఎయిరిండియాకు వాణిజ్య, నివాస సముదాయాలు ఉన్నాయి. ఈ ఆస్తుల విక్రయానికి ఎంఎస్టీసీ అనే సంస్థను నియమించుకుంది. ఈ-వేలం ద్వారా ఈ ఆస్తుల విక్రయ ప్రక్రియ కొనసాగుతుంది.
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…
నేటి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన కొద్దీ యోగా చేసే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. శారీరక ఆరోగ్యంతో పాటు…