భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులలో తగ్గుదల కనిపించింది. తాజాగా 38,667 మంది వైరస్ బారిన పడగా.. 478 మంది మరణించారు. 35,743 మంది కరోనానుంచి కొలుకున్నారు. రికవరీ రేటు 97.46 శాతానికి చేరింది. క్రియాశీలక కేసులు సంఖ్య 1.20 శాతంగా ఉంది.
ఇప్పటికి వరకు దేశంలో నమోదైన కేసులు వివరాలు:
మొత్తం కేసులు: 3,21,56,493
మరణాలు: 4,30,732
కోలుకున్నవారు: 3,13,38,088
యాక్టివ్ కేసులు: 3,87,673
కేరళ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేరళలో కొత్తగా 20,452 కేసులు నమోదు కాగా.. 16,856 మంది కోలుకున్నారు. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 6,686 కొవిడ్కేసులు నమోదు అవ్వగా… 158 మంది మృతిచెందారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…