భారత్లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. రోజువారీగా నమోదవుతున్న కొవిడ్ కేసులలో తగ్గుదల కనిపించింది. తాజాగా 38,667 మంది వైరస్ బారిన పడగా.. 478 మంది మరణించారు. 35,743 మంది కరోనానుంచి కొలుకున్నారు. రికవరీ రేటు 97.46 శాతానికి చేరింది. క్రియాశీలక కేసులు సంఖ్య 1.20 శాతంగా ఉంది.
ఇప్పటికి వరకు దేశంలో నమోదైన కేసులు వివరాలు:
మొత్తం కేసులు: 3,21,56,493
మరణాలు: 4,30,732
కోలుకున్నవారు: 3,13,38,088
యాక్టివ్ కేసులు: 3,87,673
కేరళ కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. కేరళలో కొత్తగా 20,452 కేసులు నమోదు కాగా.. 16,856 మంది కోలుకున్నారు. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.మహారాష్ట్రలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా 6,686 కొవిడ్కేసులు నమోదు అవ్వగా… 158 మంది మృతిచెందారు.
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…
ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…