తెలంగాణలో రాజకీయలు హిట్ ఎక్కాయి. టీఆర్ఎస్ అధిష్టానం హుజూరాబాద్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకుంది. ఇప్పటికి నియోజకవర్గాన్ని మంత్రులు చూట్టేస్తుండగా.. ఈనెల 16న నియోజకవర్గంలో జరిగే భారీ బహిరంగ సభకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారో అన్నదానిపై అందరీలో ఆసక్తి నెలకొంది. ఉప ఎన్నిక ప్రచారం అనంతరం కేసీఆర్ వరుసగా జిల్లాల పర్యటన చేయనున్నారు. ఆ తర్వాత నిజామాబాద్, జనగాం, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల పర్యటన వెళ్ళనున్నారు. ఈనెల 16 హుజూరాబాద్ బహిరంగ సభ అనంతరం జిల్లాల విసృత్తంగా జిల్లాలా పర్యటన కొనసాగించనున్నారు.
సభ ఏర్పాట్లను మంత్రి హరీశ్రావు పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్తో కలిసి నాలుగు రోజులుగా నియోజకవర్గంలోనే ఉంటూ పలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…