ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలం లాగరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటూ 4 నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా సోకింది. సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యానికి గురవగా కోవిడ్ టెస్టు చేయించారు.
ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దేనితో ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా టెస్ట్ చేయగా ఇద్దరికీ కూడా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నందినీ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే అక్కడ గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం వీరిని రంపచోడవరం కోవిడ్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…