ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా, రాజవొమ్మంగి మండలం లాగరాయి పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లితో పాటూ 4 నెలల వయస్సు ఉన్న ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా సోకింది. సీతారాంపురం గ్రామానికి చెందిన ఒక మహిళ అనారోగ్యానికి గురవగా కోవిడ్ టెస్టు చేయించారు.
ఆమెకు కోవిడ్ టెస్ట్ చేయడంతో కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. దేనితో ఇద్దరు కవల పిల్లలకు కూడా కరోనా టెస్ట్ చేయగా ఇద్దరికీ కూడా పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారి నందినీ విలేకరుల సమావేశంలో తెలిపారు. అయితే అక్కడ గ్రామంలో సరైన సదుపాయాలు లేకపోవడంతో.. మెరుగైన వైద్యం కోసం వీరిని రంపచోడవరం కోవిడ్ ఆసుపత్రికి అంబులెన్సు లో తరలించారు.
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…
రాజకీయ నాయకుడిగా, సినీ నటుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్…
జామపండు అంటే చాలా మందికి ఇష్టమైన పండు. తక్కువ ధరలో లభించే ఈ పండులో ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో పోషకాలు…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న శ్రీముఖి మరోసారి వార్తల్లో నిలిచింది. తన చురుకైన యాంకరింగ్,…