Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప2 సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా ఈ సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈయన నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో ఇంట్లో మొక్కలను నాటి మొక్కలకు నీళ్లు పడుతూ అందరికీ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడమే కాకుండా పర్యావరణాన్ని కాపాడాలంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ కొన్ని ప్రత్యేకమైన రోజుల పట్ల ఆయన స్పందిస్తూ ఇలా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే జూన్ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం కావడంతో అల్లు అర్జున్ తన ఇంటి ఆవరణంలో కొత్త మొక్కలను నాటడమే కాకుండా ఆ మొక్కలకు నీళ్లు పడుతూ ఉన్నటువంటి ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
ఈ విధంగా అల్లు అర్జున్ ఈ ఫోటోని షేర్ చేస్తూ హ్యాపీ ఎన్విరాన్మెంట్ డే అని శుభాకాంక్షలు చెబుతూ…మనమందరం మన బాధ్యతగా పర్యావరణాన్ని కాపాడుకుందాం అంటూ అందరికీ స్ఫూర్తిని కలిగించేలా ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇలా కొన్ని ప్రత్యేకమైన రోజులలో అల్లు అర్జున్ స్పందించడమే కాకుండా ఇదే అలవాట్లను తన పిల్లలకు కూడా తెలియజేస్తూ వారిని కూడా అలాగే పెంచారు.
ఇక పలు సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం షూటింగ్ సమయంలో ఏమాత్రం విరామం దొరికిన తన భార్య పిల్లలతో కలిసి ఆ సమయాన్ని గడపడానికి ఎంతో ఇష్టపడుతుంటారు.ఇలా తన ఫ్యామిలీతో సరదాగా గడుపుతున్నటువంటి ఆ మధురమైన క్షణాలన్నింటిని కూడా ఈయన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో ఈయనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయిందనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…