Featured

Ameesha Patel : చీటింగ్ కేసులో బాలీవుడ్ హీరోయిన్… కీలకంగా మారనున్న సుప్రీం కోర్ట్ తీర్పు..!

Ameesha Patel : బాలీవుడ్ లో హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘కహోనా ప్యార్ హై’ సినిమాతో మంచి నేమ్ ఫేమ్ సంపాదించుకున్న హీరోయిన్ అమీషా పటేల్ ఇక ఆ తరువాత వరుస ఆఫర్స్ తో బాలీవుడ్ లో దూసుకుపోయింది. ఇక టాలీవుడ్ లోనూ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘బద్రి’ సినిమాతో పవన్ కళ్యాణ్ తో జతకట్టి హిట్టు కొట్టింది. ఇక మళ్ళీ తెలుగులో మహేష్ బాబు తో కలిసి ‘నాని’ సినిమాలో మళ్ళీ ఎన్టీఆర్ ‘నరసింహుడు’ సినిమాలో నటించినా పెద్దగా హిట్ కాలేదు సినిమాలు. ఇక మళ్ళీ సినిమాలు తెలుగులో చేయలేదు అమీషా పటేల్.

చీటింగ్ కేసు సుప్రీం కోర్ట్ కి అమీషా కేసు…

దేశి మ్యాజిక్ లో అమీషా నటించడానికి 2.5 కోట్ల రూపాయలను నిర్మాత అజయ్ కుమార్ సింగ్ ద్వారా తీసుకుంది. అయితే మళ్ళీ వివిధ కారణాల వల్ల సినిమా చేయలేదు అమీషా కానీ తీసుకున్న అడ్వాన్స్ డబ్బును నిర్మాత కు తిరిగి ఇవ్వకపోవడంతో అయన పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేయడంతో జార్ఖండ్ ట్రయల్ కోర్ట్ అమీషా నమ్మకం ద్రోహం, మోసం వంటి సెక్షనల కింద నోటీసులు జారీ చేసింది.

ఇక కేసు మీద అమీషా పటేల్ సుప్రీం కోర్ట్ తలుపు తట్టింది. సెక్షన్ 138 కింద ప్రొసీడింగ్స్ చేయాలని సుప్రీం కోర్ట్ ఆదేశాలు ఇవ్వడంతో ఇపుడు ఏమి జరుగుతోంది ఈ కేసుకు సంబందించి అనే ఉత్కంట అందరిలోనూ ఉంది. అమీషా గతంలో తన తల్లిదండ్రుల మీదనే తనను వేదిస్తున్నారంటు కేసు వేసి సంచలనం రేపింది. నాలుగు పదుల వయసు వస్తున్నా ఈ ముద్దుగుమ్మ ఇంకా పెళ్లి చేసుకోలేదు.

Bhargavi

Recent Posts

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. విజయ్‌కు కోర్టు నోటీసులు..!

తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…

1 hour ago

“హేమక్కా సారీ”.. వీడియోతో షాక్ ఇచ్చిన తమన్నా సింహాద్రి!

తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్‌బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…

3 hours ago

చిన్న నిర్లక్ష్యమే ప్రాణాంతకం.. వేణు మాధవ్ మరణం వెనుక నిజం ఇదే!

తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…

3 hours ago

‘తొలిప్రేమ’ డైరెక్టర్ కరుణాకరన్ కమ్‌బ్యాక్.. గణేష్ హీరోగా కొత్త సినిమా..!

తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…

3 hours ago

కేవలం 14 రోజులు ఈ పండు తింటే.. ముఖం మెరుస్తుందట!

వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…

4 hours ago

టీ తర్వాత వెంటనే నీళ్లు తాగుతున్నారా..? ఈ అలవాటు మానండి.. లేకపోతే పళ్ల సమస్యలు తప్పవు!

మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…

4 hours ago