Anchor Anasuya: యాంకర్ అనసూయ గత వారంలో ఈమెను పెద్ద ఎత్తున నేటిజన్స్ ఆంటీ అంటూ ట్రోల్ చేసిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఎంతోమంది తనని ఆంటీ అంటూ ట్వీట్ చేయడంతో తనని ఏజ్ షేమింగ్ కిగురి చేస్తున్నారంటూ ఈమె సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన విషయం మనకు తెలిసింది.
సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన తర్వాత అనసూయ ఈ కేసు విషయంపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోవడంతో నేటిజన్స్ మరోసారి అనసూయను గెలికారు. ఇంతకీ అనసూయ కేసు పెట్టడంతో పోలీసులు ఏమన్నారు అంటూ నేటిజన్స్ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.ఈ క్రమంలోని ఒక నెటిజన్ కామెంట్ చేస్తూ నీలా మాకు పని పాట లేదు అనుకున్నావా అని పోలీసులు అనసూయకు చెప్పి పంపించి ఉంటారు అంటూ కామెంట్ చేశారు.
ఈ కామెంట్ పై స్పందించిన అనసూయలేదండి మీలా పని పాట లేని వారికి బుద్ధి చెప్పే సమయం వచ్చింది అని చెప్పి పంపించారు అంటూ కామెంట్ చేశారు.
మీరు ఎంత తొందరగా నోరు జారుతారు అంతే తొందరగా బోల్తా పడతారు కొద్ది రోజులు ఓపిక పట్టండి అన్ని జరుగుతాయ్.. జరుగుతున్నాయి అంటూ ఈమె కామెంట్ చేశారు.
ఇక అనసూయను కొన్ని వేలమంది ఆంటీ అంటూ ట్రోల్ చేశారు..ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు మరి ఇంత మందిపై పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే విషయంపై ఎంతో మంది నెటిజెన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయని కాదు ఎంతో కీలకమైన నేతలు మంత్రులు ముఖ్యమంత్రులను కూడా ఇలా ట్రోల్ చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు మరి అనసూయ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…
సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్కాస్ట్లో మరోసారి తనదైన స్టైల్లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…
తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…