బిగ్ బాస్ 5 రియల్టీ హౌస్ లో కంటెస్టెంట్స్ తగ్గుతున్నా కొద్ది.. టాస్క్ తీవ్రత కూడా పెంచుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా టీవీలో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో ఉన్న 16 మందిని జంటలుగా విడిపొమ్మని చెప్పాడు. దీని కంటే ముందు వాళ్లు వెయిట్ ను చెక్ చేసి.. ఓ బోర్డు మీద రాశారు. అందులో ప్రతీ ఒక్కరి వెయిట్ కనిపిస్తుందట.
అలా జరగుతున్న క్రమంలోనే ఇంట్లో ఉన్న తిను బండారాలు మొత్తం రేషన్ రూంలో పెట్టి తాళం వేసేశారు. దీంతో వాళ్ల వెయిట్ ను అంతక ముందు ఉన్న దాని కంటే తగ్గాలని.. అలా అయితేనే కెప్టెన్సీ టాస్క్ లో ఫర్ ఫామ్ చేసేందుకు చాన్స్ ఉంటుందని తెలిపారు. దీంతో వాళ్లు ఎనిమిది జంటలుగా విడిపోయారు. ఎవరికీ వారు కసరత్తు మొదలు పెట్టారు.
ఇలా చేస్తున్న దానిలో లోబో కాసేపు నవ్వులు పూయించాడు. నటరాజ్ తో లోబో జంటగా ఏర్పడ్డాడు. ఇక నటరాజ్ చెప్పిన మాట వింటూ.. లోబో అతడి ముందు బయపడినట్లుగా చేశారు. గెలవాలంటే తగ్గాల్సిందేలో ఎవరికి వారు తగ్గడానికి ప్రయత్నించారు. ఈ క్రమలోనే మధ్యలో టాస్క్ లు ఇస్తున్నాడు. అందులో మొదటిది.. ‘పట్టుకోండి చూద్దాం’. దీనిని ఒక జంట పవర్ రూంకి వెళ్లి.. ఆ జంటకు ఎవరు ప్రతి జంటగా రావాలని కోరుకుంటున్నారో చెప్పాలి.
ఇలా మొదట నటరాజ్ ఆ పవర్ రూం యక్సెస్ పొంది.. శ్రీరామ్, హమిదాను సెలెక్ట్ ఈ టాస్క్ కు ఎంపిక చేసుకున్నారు. కానీ చివరకు ఆ టాస్క్ లో నటరాజ్, లోబో ఓడిపోయి.. వాళ్లకు ఉన్న వెయిట్ కంటే.. మరి కొంత బరువును పెంచుకున్నారు. శ్రీరామ్, హమిదా వెయిట్ ను తగ్గించుకున్నారు. దీంతో నటరాజ్ కాస్త అసహనానికి గురయ్యి.. లోబోతో విచిత్రంగా మాట్లాడుతుండగ.. లోబో ముఖ కవలికలు నవ్వు తెప్పించాయి.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…