రోజులు గడుస్తున్నా కొద్ది హౌస్ లో ఉత్కంఠ సాగుతోంది. ఎవరు ఎవరిపై విరుచుపడతారో అర్థం కాని పరిస్థితులు నెలకొన్నాయి. 19 మందితో మొదలైన ఈ బిగ్ బాస్ జర్నీ ప్రస్తుతం 9 మందితో కొనసాగుతోంది. ఇందులో ఇప్పటికే రవి మినహా మిగిలిన 8 మంది నామినేషన్లోకి వచ్చేశారు.
ఇందులో ఎక్కువగా వీక్ గా కనిపిస్తుంది కాజల్, యానీ మాస్టార్ మరియు ప్రియాంక. వీళ్లల్లో ఒకరు ఎలిమినేషన్ అనేది ఉంటుందనేది నెజిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే 10 వ వారం ఎలిమినేషన్ లేకుండా.. అనారోగ్యంతో ఉన్న జెస్సీని ఇంటి నుంచి బయటకు పంపించిన విషయం తెలిసిందే. అయితే అతడు వెళ్లిపోయి మానస్ లేదా కాజల్ ల్లో ఒకరికి లైఫ్ ఇచ్చి వెళ్లాడు.
దానికి అతడిని ప్రశంసిస్తున్నారు. అతడు విజయవాడకు చెందిన వ్యక్తి. మోడల్ గా సుప్రసిద్ధుడు. అటు మోడల్ గా, యాక్టర్ గా రాణిస్తున్నాడు. బిగ్ బాస్ లో అతడు 8వ కంటెస్టెంట్ గా అడుగు పెట్టి.. ఓ టాస్క్ లో ఒకరి చేయి అతడి మెడపై పడటంతో తీవ్ర నొప్పి రావడంతో దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ రోజు నుంచే అతడు అనార్యోగ్యానికి గురయ్యాడు.
బయటకు వచ్చే ముందు అతడి హౌస్ లో స్నేహితులు అయిన షణ్ముఖ్, సిరి భావోద్వేగానికి గురయ్యారు. బిగ్బాస్ నుంచి వైదొలగడం బాధగా ఉందని అతడు బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇదిలా ఉండగా.. జశ్వంత్ వర్టెగో తో బాధపుడుతున్నాడు. కావునా.. అతడిని కాచిగూడలోని టీఎక్స్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు తెలిపాడు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…