Shanmukh Jaswanth: బిగ్ బాస్ షణ్ముఖ్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఎమోషనల్ అయిన షన్ను?
Shanmukh Jaswanth: యూట్యూబ్ వీడియోలు వెబ్ సిరీస్ ల తో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న షణ్ముఖ్ జస్వంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన పలు వెబ్ సిరీస్ ల ద్వారా విపరీతమైన క్రేజ్ ఏర్పరుచుకున్నారు. ఇలా వచ్చిన పాపులారిటీతో ఏకంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ గా వెళ్లే అవకాశాన్ని కూడా దక్కించుకున్నారు.
బిగ్ బాస్ హౌస్ లో షణ్ముఖ్ జస్వంత్ మొదటి నుంచి టైటిల్ రేసులో ఉన్నారు. అయితే ఈయన కంటెస్టెంట్ సిరితో క్లోజ్ గా ఉండటం వల్ల చివరికి రన్నర్ గా మిగిలిపోయారు. రన్నర్ గా మిగిలి పోవడమే కాకుండా తన ప్రియురాలితో బ్రేకప్ చెప్పుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ లో సిరితో చనువుగా ఉండటం వల్ల దీప్తి సునైనా షన్నూకి బ్రేకప్ చెప్పుకుంది.
ఈ విధంగా లవ్ బ్రేకప్ కావడంతో ఎంతో డిప్రెషన్లోకి వెళ్లి పోయిన షణ్ముఖ్ జస్వంత్ ఈ విషయంలో మరో చేదు సంఘటన జరిగింది. షణ్ముఖ్ జస్వంత్ బామ్మా నేడు తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలోనే షణ్ముఖ్ ఇంటిలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా తెలియజేశారు.
తన బామ్మ చనిపోయిన విషయాన్ని షణ్ముఖ్ యశ్వంత్ తెలియజేస్తూ తనతో ఉన్నటువంటి అటాచ్మెంట్ గురించి కూడా తెలియజేశారు. ఈ క్రమంలోనే తన బామ్మతో కలిసి ఉన్న ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. తన పెళ్లి వరకు బతికి ఉంటావా అంటూ షన్ను అడగగా.. ఏమో అంటూ తన భామ సమాధానం చెప్పింది.ఈ క్రమంలోనే వెనుకనుంచి తప్పకుండా ఉంటుంది అంటూ వెల్లడించారు. ఈ విధంగా తన పెళ్లి కూడా చూడకుండానే తన బామ్మ చనిపోవడంతో షన్ను ఎమోషనల్ అయ్యారు.ఈ క్రమంలోనే ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…