Borugadda Anil Kumar : ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వ్యక్తి రిపబ్లిక్ పార్టీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్. సీఎం జగన్ ను ఎవరైనా ఏదైనా అంటే ఊరుకోను, బండికి కట్టి ఈడ్చుకెళ్తా అంటూ మాట్లాడిన అనిల్ కోటంరెడ్డి ఎపిసోడ్ లో బాగా వైరల్ అయ్యాడు. ఇక జనసేన, టీడీపీ మీద బాగా విమర్శలను చేస్తూ కొంతమంది నేతలను పరుషంగా విమర్శిస్తున్న అనిల్ ప్రస్తుతం ఇద్దరు టీవీ ఛానెల్స్ అధినేతల మీద హాట్ కామెంట్స్ చేసి మరోసారి వైరల్ అయ్యాడు.
టీవీ 5 సాంబశివరావు మీద విమర్శలు చేసిన బోరుగడ్డ…
టీవీ 5 ఛానెల్ సాంబశివరావు వయసుకు కూడా విలువ ఇవ్వకుండా పరుశంగా ఎందుకు విమర్శిస్తున్నారు అంటూ బోరుగడ్డ అనిల్ ను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ప్రశ్నించగా వాడొక అమ్మాయిల బ్రోకర్ అంటూ ఘాటుగా విమర్శించాడు. టీవీ5 సాంబశివరావు అమీర్ పేట్ లో బ్రోతల్ హౌస్ నడిపేవాడని, ఇప్పటికీ అక్కడ ఆ బ్రోతల్ హౌస్ ఉందని, టీడీపీ నేతలకు అమ్మాయిలను సప్లై చేసేవాడంటూ చెప్పారు. వాడు లోకేష్ కి కూడా అమ్మాయిలను సప్లై చేసాడు.
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు కూడా అమ్మాయిలను సప్లై చేసేవాడు. వాడి బాగోతం నాకు బాగా తెలుసు, పోలీసులు తన్ని తరిమిన సంఘటనలు ఉన్నాయ్ వాడివి అంటూ అనిల్ మాట్లాడాడు. వాడి స్టూడియోకి వెళ్లి కూర్చున్నంత సేపు వాడు బయటికి రాకుండా బాత్రూంలో దాక్కున్నాడు. నాకు ఆ విషయం ఆ ఛానెల్ లో పనిచేసే ఒక రిపోర్టర్ బాగా తెలుసు అతను చెప్పాడు అంటూ అనిల్ తెలిపారు. వాడికి నేను భయపడటం ఏమిటి అంటూ ఘాటు వాఖ్యలు చేసారు.
తమిళనాడు రాజకీయాల్లో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రాజకీయ నేత విజయ్పై ఆస్తుల వివరాల విషయంలో…
తెలుగు బుల్లితెరలో గుర్తింపు పొందిన బిగ్బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి మరోసారి వార్తల్లో నిలిచారు. గతంలో నటి హేమపై వచ్చిన…
తెలుగు సినిమా ప్రపంచంలో తన ప్రత్యేక హాస్యంతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన నటుడు వేణు మాధవ్ మరణం ఇప్పటికీ అభిమానులను…
తెలుగు సినీ పరిశ్రమలో మరో ఆసక్తికర కాంబినేషన్ తెరపైకి రానుంది. యువ నటుడు బెల్లంకొండ గణేష్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త…
వేసవి కాలం వచ్చేసరికి చర్మ సమస్యలు, నీరసం, డీహైడ్రేషన్ వంటి ఇబ్బందులు ఎక్కువవుతాయి. కాలుష్యం, ఒత్తిడి కలిసివచ్చే ఈ రోజుల్లో…
మన దైనందిన జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం లేవగానే ఒక కప్పు వేడి టీ తాగడం చాలా…