General News

రూ.21,999 మొబైల్ ను కేవలం రూ.3,999 కొనుగోలు చేయండి.. ఎలా అంటే..!

ఈ కామర్స్ సంస్థల్లో ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. భారీ ఆఫర్లతో ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో స్మార్ట్‌ఫోన్స్ కార్నివాల్ సేల్ కొనసాగుతోంది. ఈ సేల్ లో అద్భుత ఆపర్లను ప్రకటించింది. ఇందులో భాగంగా ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ.3,999 కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది.

వివరాల్లోకి వెళ్తే.. గ్జియామీ ఎంఐ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. మొదట చైనా ప్రొడక్ట్ ఇండియాలో లాంచ్ చేసి.. కొన్ని కోట్ల మొబైల్ లను విక్రయించింది. అంతలా ఎంఐ మొబైల్ ఫోన్లకు ఆకర్శితులయ్యారు. ఆ తర్వాత ఇండియలోనే తయారు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో రూ.21,999 విలువైన ఎంఐ 11 లైట్ స్మార్ట్‌ఫోన్‌ను రూ.3,999 ధరకే కొనొచ్చు.

ఈ ఆఫర్ సెప్టెంబర్ 8 వరకు ఉందని పేర్కొన్నారు. మీ దగ్గర దాదాపు రూ.15, 000 విలువ చేసే మొబైల్ ఉన్నట్లయితే.. ఈ ఫోన్ ను మీ సొంతం చేసుకోవచ్చని తెలిపారు. దీనికి అదనంగా మరో రూ.3 వేలు ఫ్లిప్ కార్టు అందిస్తుంది. దీంతో మొత్తం మీద రూ.18 వేలు ఎక్సేంజ్ డిస్కౌంట్ లభిస్తుంది.

దీంతో పాటు ఎస్ బీఐ క్రెడిట్ కార్డు ఉంటే.. మరో రూ.1500 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఆ మొబైల్ మనకు కేవలం రూ.2,499కి లభిస్తుంది. ఇలా ఎంఐ మొబైల్ ను సొంతం చేసుకునేందుకు అవకాశం ఏర్పడింది. ఇంకెందుకు ఆలస్యం అతి తక్కువ ధరకు మొబైల్ ను మీ సొంతం చేసుకునేందుకు ఫ్లిప్‌కార్ట్‌ ఈ కామర్స్ వెబ్ సైట్ కు వెళ్లి బుక్ చేసుకోండి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

56 minutes ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

1 hour ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

1 hour ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

1 hour ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

1 hour ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

1 hour ago