ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్పుత్పై కేసు నమోదైంది. ఈ విషయం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సినీనటి పాయల్ రాజ్పుత్ ప్రస్తుత కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ కేసు నమోదు చేశారు పోలీసులు. వివరాల్లోకి వెళితే.. గత నెల 11న పాయల్ రాజ్పుత్ పెద్దపల్లిలోని వెంకటేశ్వర షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.
అయితే ఆ సమయంలో పాయల్ మరియూ ఆ షాపు యాజమానులు కూడా మాస్కులు ధరించాలేదని, కనీసం భౌతిక దూరం కూడా పాటించకుండా పూర్తిగా కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని పెద్దపల్లికి చెందినా బొంకూరి సంతోష్ పెద్దపల్లి కోర్టులో పిర్యాదు చేసారు. ఈ క్రమంలో జూనియర్ సివిల్ ఇన్చార్జి జడ్జి పార్థసారథి సిఫార్సు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేశ్ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితోపాటు పలువురిపై కేసు నమోదు చేసినట్లు ఆయన చెప్పారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…