ADVERTISEMENT

General News

Get real time update about this post category directly on your device, subscribe now.

31,500 రూ. విలువగల స్మార్ట్ టీవీ… కేవలం 2,450 రూపాయలకే..

డిస్కౌంట్ అంటే చాలు జనాలు ఎన్ని పనులున్నా సరే ఆ షాపు వద్ద క్యూ కట్టాల్సిందే. ఏదైనా షాపు వెళ్ళినప్పుడు అది తక్కువధరకు వస్తుందా అని మాత్రమే చూస్తాం తప్ప అసలు ఎందుకు అంత తక్కువకి వస్తుంది అని ఎవరు ఆలోచించరు....

Read moreDetails

కేటీఆర్ సీఎం పదవికి లైన్ క్లియర్ చేసిన కేసీఆర్ !! ముహూర్తం ఖరారు ?

టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ పట్టాభిషేకానికి లైన్ క్లియర్ అయిపొయింది. మున్సిపల్ ఎన్నికల్లో తెరాస ఘన విజయం నేపథ్యంలో ఈ దిశగా కెసిఆర్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. సీఎం కెసిఆర్ జాతీయ రాజకీయాల్లో తన...

Read moreDetails

విశాఖలో ల్యాండ్ పూలింగ్ షురూ.. ఉత్తర్వులు జరీ చేసిన సీఎం జగన్

పేదలకు ఇళ్ల స్థలాల కోసం విశాఖపట్నంలో భూసమీకరణ చేపట్టాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మొత్తం పది మండలాలలో 6116. ఎకరాలను తీసుకోవాలని ప్రభుతం అధికారులను ఆదేశించింది. సబ్బవరం, అనకాపల్లి, భీముని పట్నం, ఆనందపురం,పెందుర్తి, గాజువాక, పరవాడ, పద్మనాభం, పెదగంట్యాడ, విశాఖ...

Read moreDetails

సింధుకు పద్మభూషణ్, తెలుగింట మరో నలుగురికి పద్మ పురస్కారాలు

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాది 2020వ సంవత్సరానికి గాను 141 మందిని పద్మ అవార్డులకు...

Read moreDetails

పద్మ అవార్డులకి ఎంపికైన సెలెబ్రేటిస్ వీరే

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాది 2020వ సంవత్సరానికి గాను 141 మందిని పద్మ అవార్డులకు...

Read moreDetails

“పద్మ” పురస్కారాలు అందుకునే ప్రముఖులు వీరే.. ప్రకటించిన కేంద్రం.

71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. ప్రతి సంవత్సరం అర్హులైన వారికీ పద్మ పురస్కారాలు ప్రకటిసున్న కేంద్రం ఈ ఏడాదికి 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఈ ఏడాదికి పద్మశ్రీ అవార్డుకి ఎంపికైన...

Read moreDetails

“ఉమా నువ్వో హంతకుడివి..!!” మాజీ మంత్రిని ట్విట్టర్ లో ఏకి పారేసిన వైసీపీ ఎంపీ…

గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా పని చేసిన దేవినేని ఉమామహేశ్వరరావును ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు వ్యాఖలు చేసారు. "ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని రూ. వేల కోట్లు పోగేసుకున్నది...

Read moreDetails

“కరోనా” వైరస్ ఎలా వ్యాపిస్తుంది ? రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

"కరోనా వైరస్" ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న వైరస్ ఇది. చైనాలో దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ఇది సోకిన రోగుల కోసం ప్రత్యేకంగా హాస్పిటల్ కడుతున్నారంటే దీని తీవ్రత చైనా ప్రజలపై ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. చైనాలో మొత్తం 45మందికి...

Read moreDetails

కేటీఆర్ కు అయన ఇలాఖాలో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన స్వతంత్రులు !!

టీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు అయన సొంత నియోజకవర్గం సిరిసిల్ల మున్సిపాలిటీలో ఇండిపెండెంట్లు షాక్ ఇచ్చారు. మొత్తం 39 స్థానాల్లో 24 స్థానాలు టీఅర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమైంది. గెలిస్తే షాక్ ఏంటి అనుకుంటున్నారు కదా ? అసలు...

Read moreDetails

జగనన్న కొత్త పథకం !! ప్రతీ పేదవాడికి ఖచ్చితంగా ఇల్లు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ సంక్షేమ పధకాల అమలులో దూకుడు పెంచారు. అమ్మ ఒడి పధకం తరువాత మరి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు సీఎం జగన్. పాదయాత్ర చేసిన సమయంలో ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు...

Read moreDetails
Page 498 of 595 1 497 498 499 595

Latest Videos

  • Trending
  • Comments
  • Latest

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Don`t copy text!