పాము రాజా | ఒళ్ళు గగుర్పొడిచే వీడియో 23-09-2016 లో సలీం అనే వ్యక్తి ద్వార 285 పాములను గుజరాత్ మధ్యప్రదేశ్ బోర్డర్ లో ఉన్న సత్పుర అడవుల్లో అటవీశాఖ వదిలేసింది.
సాముద్రిక శాస్రం ప్రకారం చేతి రేఖల ద్వారా భవిష్యత్తుని తెలుసుకోవచ్చు. అయితే చేతిలోని ఒక రేఖ మాత్రం భవిష్యత్తుకి సూచిక కాకపోయిన కాని సంఘటనల్లో మార్పు తీసుకువస్తుంది. జీవితంలో జరిగే అనేక సంఘటనలపై మాత్రం దీని ప్రభావం ఉంటుంది. పురాతన కాలంలో...
ఎవరి పేరు చెబితే ప్రభుత్వాలు వణికిపోతున్నాయో ఆయనే డేరా స్వచ్ఛ సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ బాబా.. ఈ పేరు ఇప్పుడు దేశమంతటా మారుమ్రోగిపోతుంది. ఒక బాబాను అరెస్ట్ చేస్తే ఏకంగా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వణికిపోవడం బహుశా...