అప్పుల భారంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది డ్రాగన్ చైనా. అసలు విషయం ఏమిటంటే.. సీపెక్ కు సంబంధించి 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనా ను పాకిస్తాన్ కోరింది.
అయితే పాకిస్తాన్ చేసిన రీస్ట్రక్చర్ రిక్వస్ట్ ను రిక్వెస్ట్ ను పరిశీలించిన చైనా దీనిపై స్పందిస్తూ 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయడానికి అంగీకరించడం జరగదని తెల్చ్చి చెప్పింది. తమ రిక్వెస్ట్ ను చైనా తిరస్కరించడంపై షాక్ లో ఉంది పాకిస్తాన్. మరోవైపు పాకిస్తాన్ అప్పులు 2020 డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ మొత్తం పాకిస్తాన్ జీడీపీలో 109 శాతం గా ఉందని తెలుస్తోంది.
ఇంట్లోనే తక్కువ పదార్థాలతో, ఆరోగ్యానికి మేలు చేసే స్వీట్లు తయారు చేయడం ఇటీవలి కాలంలో మళ్లీ ట్రెండ్గా మారుతోంది. ముఖ్యంగా…
అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా ఆకలి వేయడం చాలా మందికి ఎదురయ్యే సాధారణ అనుభవం. రోజంతా సరైన సమయానికి భోజనం చేసినప్పటికీ…
వేసవి మొదలైనప్పుడే శరీరం చల్లదనం కోసం తపిస్తుంది. ఈ కాలంలో మార్కెట్లో లభించే పండ్లలో మామిడి, పుచ్చకాయ ప్రత్యేక స్థానం…
దేశవ్యాప్తంగా వేసవి ఉష్ణోగ్రతలు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత కనిపిస్తున్న నేపథ్యంలో చాలా మంది తమ…
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…