అప్పుల భారంతో పాకిస్తాన్ కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే.. అయితే తాజగా పాకిస్తాన్ కు మరో గట్టి షాక్ ఇచ్చింది డ్రాగన్ చైనా. అసలు విషయం ఏమిటంటే.. సీపెక్ కు సంబంధించి 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయాలంటూ చైనా ను పాకిస్తాన్ కోరింది.
అయితే పాకిస్తాన్ చేసిన రీస్ట్రక్చర్ రిక్వస్ట్ ను రిక్వెస్ట్ ను పరిశీలించిన చైనా దీనిపై స్పందిస్తూ 31 బిలియన్ డాలర్ల అప్పులను రీస్ట్రక్చర్ చేయడానికి అంగీకరించడం జరగదని తెల్చ్చి చెప్పింది. తమ రిక్వెస్ట్ ను చైనా తిరస్కరించడంపై షాక్ లో ఉంది పాకిస్తాన్. మరోవైపు పాకిస్తాన్ అప్పులు 2020 డిసెంబర్ నాటికి 294 బిలియన్ డాలర్లకు చేరింది. ఆ మొత్తం పాకిస్తాన్ జీడీపీలో 109 శాతం గా ఉందని తెలుస్తోంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…