ప్రతీ స్త్రీకి అమ్మతనం వచ్చిన నాడే ఆ జన్మకు సార్థకత ఉంటుంది. పెళ్లైన మహిళలు అమ్మ అనే పిలుపు కోసం ఎంతో ఆరాటపడుతుంటారు. అయితే కెరీర్ లో ఎక్కువగా నిలదొక్కుకోవడం కోసం కొంతమంది పిల్లలను కనడం వాయిదా వేస్తుంటారు. అలా తమ జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు భవిష్యత్తును కూడా పోగొట్టుకుంటారు.
అలా అవకాశాల కోసం చేసిన తప్పులకు ఇప్పుడు చాలామంది బాధపడుతుంటారు. అలాంటి వారిలో నటి రేవతి ఒకరు. ఆమె అసలు పేరు ఆశా. కానీ సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమెను రేవతి అనే పేరు మార్చుకున్నారు. ఆమె దర్శకురాలిగా కూడా చేసింది. తమిళం, మలయాళం భాషల్లో ఆమె ఎన్నో సినిమాల్లో నటించారు. అంతేకాకుండా ఆమె మూడు వేర్వేరు విభాగాలలో నేషనల్ ఫిల్మ్ అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ గెలుచుకొని అనేక ప్రసంశలు పొందారు.
ఇక ఆమె వ్యక్తిగత విషయాలకు వస్తే.. రేవతి 1986 సం.లో సినిమాటోగ్రాఫర్, దర్శకుడు సురేష్ చంద్ర మీనన్ను వివాహం చేసుకున్నారు. వీరికి పిల్లలు లేరు. మొదటి నుంచి సినిమా అవకాశాల కోసమే ఆమె ఎక్కువగా ఆసక్తి చూపించేది.. సినిమా కెరీర్ డౌన్ అవుతందని ఆలోచించారో లేదా మరేదైనా కారణం కావచ్చో తెలియదు కానీ.. పిల్లల్ని కనడానకి ఆమె ఇష్టపడలేదు. అవకాశాలు తగ్గిపోతాయని.. అందం తగ్గిపోతుందని ఆలోచించిన ఆమె అమ్మతనానికి దూరం అయ్యారు.
చివరకు సినిమాల కంటే జీవితమే ముఖ్యమని భావించిన తనకి చివరకు భర్తతో పిల్లల విషయంలోనే గొడవపడి 2002 లో తన భర్తకు దూరంగా ఒంటరిగా ఉన్నారు. చివరకు 2013 లో చెన్నై అదనపు న్యాయస్థానం వీళ్లకు విడాకులు మంజూరు చేసింది. దీంతో ప్రస్తుతం పిల్లలు లేక ఒంటరిగా జీవిస్తున్న రేవతి.. ఈ మధ్య ఒక బాబును దత్తత తీసుకొని పెంచుకుంటుంది.
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…