Chiranjeevi: సాధారణంగా ప్రతి ఒక్కరికి ప్రతి విషయంలోను చిన్న చిన్న కోరికలు ఉంటాయి అయితే ఆ కోరికలు తీరకపోతే చాలా నిరుత్సాహ పడుతుంటారు. ఇలా కొందరి కారణంగా కొందరు పెట్టే రిస్ట్రిక్షన్స్ వల్ల చిన్న చిన్న కోరికలను కూడా తీర్చుకోలేనటువంటి వారు ఆ కోరికలను తీర్చడం కోసం ఎప్పుడూ చేయని పనులను చేయాల్సి వస్తుంది. ఇలా చిన్న కోరికను తీర్చడం కోసం మెగాస్టార్ చిరంజీవి కూడా దొంగగా మారాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ చిరంజీవి దొంగగా మారాల్సిన అవసరం ఏంటి ఆయన చిటికేస్తే ఏదైనా ఆయన ముందు వాలుతుంది. అలాంటిది చిరంజీవి దేనికోసం దొంగగా మారారు అన్న సందేహం అందరిలోనూ కలుగుతుంది. మరి చిరంజీవి దొంగగా మారడానికి కారణం ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…సినిమా హీరోలు ఎప్పుడు ఆకర్షణ గాను చాలా ఫీట్ గా ఉంటేనే వారికి అవకాశాలు వస్తాయి ఈ క్రమంలోనే చాలామంది కఠినమైన డైట్ ఫాలో అవుతూ ఉంటారు.
ఇక చిరంజీవి ఫుడ్ విషయంలో అసలు కంట్రోల్ చేసుకోరట ముఖ్యంగా గులాబ్ జామ్ కనుక కనపడితే తాను ఒక హీరో అన్న విషయం కూడా మరిచిపోయి ఫుల్లుగా లాగించేస్తారు.అయితే గులాబ్ జామ్ చేసినప్పుడు మాత్రం సురేఖ చిరంజీవిని చాలా కంట్రోల్లో పెడతారట ఆయనకు కేవలం రెండు మూడు జామున్స్ మాత్రమే ఇస్తారని తెలుస్తోంది.
ఇలా తనకెంతో ఇష్టమైనటువంటి ఈ గులాబ్ జామ్ తినడం కోసం అందరూ పడుకున్న తర్వాత అర్ధరాత్రి కిచెన్లోకి వెళ్లి మనస్ఫూర్తిగా గులాబ్ జామ్స్ తింటారట ఇలా గులాబ్ జామ్ తినడానికి ఈయన దొంగగా మారిపోయారు.అయితే అర్ధరాత్రి పూట దొంగచాటుగా చిరంజీవి గులాబ్ జామ్స్ తింటారు అన్న విషయం సురేఖకు తెలిసినప్పటికీ తెలియనట్టుగానే ఉంటారట.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…