Chiranjeevi Sarja Wife:సీనియర్ నటుడు అర్జున్ మేనల్లుడిగా కన్నడ చిత్ర పరిశ్రమంలోకి అడుగు పెట్టారు నటుడు చిరంజీవి సర్జా. ఈయన కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ ఇండస్ట్రీలో అగ్ర హీరోగా కొనసాగుతున్న సమయంలోనే ఈయన మరొక నటి మేఘన రాజ్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఇలా 2018లో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన చిరంజీవి తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.
ఈ దంపతుల అన్యోన్యత చూసి కాలమే కుళ్ళుకుంది కాబోలు పెళ్లయిన రెండు సంవత్సరాలకే చిరంజీవి గుండెపోటుతో మరణించడం ఒక్కసారిగా ఆయన అభిమానులను ఎంతగానో కృంగదీసింది. పెళ్లయిన రెండు నెలలకి భర్తను కోల్పోవడంతో మేఘన పరిస్థితి కూడా ఆ గమ్య గోచరంగా మారిపోయింది. అయితే ఆయన మరణించే సమయానికి మేఘన ఐదు నెలల గర్భవతి కావడం గమనార్హం.
ఈ విధంగా అతి చిన్న వయసులోనే భర్తను కోల్పోయి తన ప్రతిరూపాన్ని కడుపులో మోస్తూ ఆ బాధ నుంచి బయటపడలేక పోయిన మేఘన తన కుమారుడు పుట్టిన తరువాత తన కొడుకులో తన భర్త ప్రతిరూపాన్ని చూసుకుంటూ తన కొడుకు ఆలనా పాలన చూసుకుంటుంది.ఇప్పుడిప్పుడే తన భర్త లేరన్న వార్త నుంచి బయటపడిన ఈమె తిరిగి సినిమాలలో బిజీ అవ్వడమే కాకుండా పలు కార్యక్రమాలకు న్యాయ నిర్ణయితగా వ్యవహరిస్తున్నారు.ఇక మేఘన రెండవ వివాహం చేసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి అయితే తాజాగా ఈ వార్తలు పై స్పందించిన ఈమె రెండో పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మేఘన రాజ్ మాట్లాడుతూ తన భర్త మరణం తర్వాత చాలామంది తనకు రెండో పెళ్లి చేసుకోమని చెప్పారు అలాగే మరికొందరు బాబును చూసుకుంటూ ఉండమని సలహా ఇచ్చారు. అయితే తన భర్త తనకి ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉండేవాడు.. ఈ ప్రపంచం నీ గురించి ఏమనుకుంటుందో ఆలోచించడం మానేసి మనకు నచ్చినది చేయమని చెప్పేవాడు.అయితే రేపు ఏం జరగబోతుందో అనే దాని గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని ఈ సందర్భంగా ఈమె తన పెళ్లి గురించి వస్తున్నటువంటి వార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…