దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కరోన నేపధ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు అయిపోయాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఈరోజు వరకే సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈరోజు రాత్రి వరకు 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి పంపుతామని కేంద్రం సమాచారం ఇచ్చింది. ఒకవేళ అవి సమయానికి అందకపోతే రేపటి (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోనుంది. మరోవైపు టీకాల కోసం జనాలు భారీగా క్యూ కడుతున్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…
ఉదయం నిద్రలేవగానే కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలతో చాలామంది ఇబ్బందిపడుతుంటారు. రాత్రి తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కాకపోవడం, తగినంత…
తిరుపతిలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది. ఏప్రిల్ 23న జరిగే పుష్పయాగ మహోత్సవానికి ఆలయ…