దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నాయి. కరోన నేపధ్యంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపద్యంలో తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సిన్ నిల్వలు అయిపోయాయి. ఈ నేపధ్యంలో చాలా చోట్ల నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న నిల్వలు ఈరోజు వరకే సరిపోతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈరోజు రాత్రి వరకు 2.7 లక్షల వ్యాక్సిన్ డోసులు రాష్ట్రానికి పంపుతామని కేంద్రం సమాచారం ఇచ్చింది. ఒకవేళ అవి సమయానికి అందకపోతే రేపటి (ఆదివారం) రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం నిలిచిపోనుంది. మరోవైపు టీకాల కోసం జనాలు భారీగా క్యూ కడుతున్నారు.
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…
ఒకప్పుడు వెన్నునొప్పి, మెడ నొప్పి, వెన్నెముక సమస్యలు అంటే 50 ఏళ్లు దాటిన వారిలోనే ఎక్కువగా కనిపించేవి. వయసు పెరగడం,…
వైద్య శాస్త్రం రోజురోజుకూ కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది. ఒకప్పుడు నయం చేయలేని వ్యాధులకు మందులు కనుగొన్న శాస్త్రవేత్తలు ఇప్పుడు వ్యాధులు…
ఈ రోజుల్లో చిన్నవాళ్ల నుంచి పెద్దవాళ్ల వరకు చాలా మందిని వేధిస్తున్న సమస్యల్లో అధిక బరువు ఒకటి. పని ఒత్తిడి,…
సినిమా అంటే అంకితభావం. పాత్ర అంటే బాధ్యత. ప్రేక్షకుల ముందు కనిపించే ప్రతి సన్నివేశం పరిపూర్ణంగా ఉండాలనే తపన. ఇవన్నీ…